Category: వైరా నియోజకవర్గం

రమా’ రాజ్యం..!

ఖమ్మం జూన్ 15 (మన జ్యోతి బ్యూరో)

• అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలింపు

ప్రశ్నించిన వారిపై దాడులు…అక్రమ కేసులు
•మంత్రితో లేని చుట్టరికాన్ని చూపుతూ ఆగడాలు
• విషయం తెలిసి మంత్రి తుమ్మల సీరియస్.
తెలంగాణలోనే నెంబర్ 1 మహిళా పారిశ్రామిక వేత్తగా తనకు తానుగా చెప్పుకునే రమాజ్యోతి (బిలీఫ్ హస్పిటల్ వ్యాపార సామ్రాజ్యంతో పాటు దందాల పరంపరను విస్తరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో తన సార్ (ఎస్ఏఆర్) పారాబాయిల్డ్ రైస్ మిల్లుకు అనుసంధానంగా నిర్మించిన గోదాంలను రెండో ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా అనేక అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ‘నా పేరే శివగామి… నామాటే శాసనం’ అనే రీతిలో ఆమె వ్యవహార శైలి ఉందని స్థానికులు చెబుతున్నారే తప్ప కనీసం తనపై ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నారు. ఇదేమంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన స్థలమని బెదిరిస్తున్నారు. ఆయనతో లేని చుట్టరికాన్ని తనకు ఆపాదించుకుంటున్నారు.
అడ్డుచెబితే ‘దండ’న యాత్రే….
తన చర్యలకు, మాటకు అడ్డుచెబితే స్వయంగా రమాజ్యోతే దండనకు దిగుతారనే ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గరపనిచేసే కూలీలుసైతంతనుఇచ్చిందే
నెం.1 మహిళా పారిశ్రామిక వేత్త ఆక్రమణలు
ప్రొక్లెయిన్లు, టిప్పర్లను వినియోగించి మట్టి తవ్వకాలు
తీసుకోవాలి.. ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలి తప్ప కూలీ డబ్బుల కోసం ప్రశ్నిస్తే స్వయంగా దండనకు పూనుకున్న ఉదంతాలు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టి వేధించిన సందర్భాలూ అనేకం. మండలంలోని గుబ్బగుర్తిలో తన ఆక్వాపామ్లో పనిచేసే ఓ కూలీ ఇలాగే డబ్బుల కోసం అడిగాడు. ఇవ్వకపోవడంతో అటుగా వచ్చిన రమాజ్యోతికి చెంద�

రమా’ రాజ్యం..! ఖమ్మం జూన్ 15 (మన జ్యోతి బ్యూరో) ప్రశ్నించిన వారిపై దాడులు…అక్రమ కేసులు•మంత్రితో లేని చుట్టరికాన్ని చూపుతూ ఆగడాలు

ఏనుకూరు మండలంలో పార్లమెంటు స్థాయి సమావేశం పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఏన్కూర్ మీటింగులో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది:ఎంపీ రవిచంద్ర అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ…

ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అత్యధిక ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు

👉 🔸కష్టకాలం లో పార్టీకి అండగాఉంటా! 🔸 రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్ 🔸 ఖమ్మం లో బీ.ఆర్.యస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం 🔸 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర…

వైరా నియోజకవర్గంలో పలువురిని పరామర్శించిన భానోత్ మదన్లాల్ మాజీ ఎమ్మెల్యే

వైరా మున్సిపాలిటీలో పలువురిని పరామర్శించిన బాణోత్ మదన్ లాల్ వైరా మున్సిపాలిటీలో సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఐదో వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న వజినేపల్లి చక్రవర్తి భార్య వజినేపల్లి శశికళను…

కొనిజర్ల మండలం గుబ్బగుర్తి లో గోద్రెజ్ కంపెనీ 70 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పువ్వాడ శంకుస్థాపన చేశారు

Vnb న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడుఖమ్మం సెప్టెంబరు,30 :.కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెని రూ.70 కోట్లతో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫ్యాక్లరీకి రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…

జనసంద్రంగా మారిన తనికెళ్ల వైరా రహదారి

అడుగడుగునా మదన్ లాల్ కు ఘన స్వాగతం అంబేద్కర్ విగ్రహం కి పూల మాల వేసిన మదన్ లాల్ వైరా లో భుతల్లి ని ముద్దాడిన మదన్ లాల్ ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా చూసుకుంటా 24 గంటలు ఎప్పుడైనా నాకు ఫోన్…

మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కెసిఆర్ ముందుచూపు ద్వారానే సాధ్యమైనది

విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వనపర్తి నాయుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం.. ▪️చెరువులను నీటితో నింపిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే. ▪️చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలు. ▪️చెరువుల్లో ఉచిత చేపలు వేయడంతో లక్షల మందికి ఉపాధి.…

మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం

జులూరుపాడు 25 -03 -2023 🔶 మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం : నామ నాగేశ్వరరావు 🔶ఎన్నికలకు కార్యకర్తలంతా సంసిద్ధులై కదలాలి : నామ 🔶కార్యకర్తలే పార్టీకీ బలం, బలగం: నామ 🔶ప్రజా క్షేత్రంలో సత్తా చాటాలి : నామ…

You missed