Category: సత్తుపల్లి నియోజకవర్గం

సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కు ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి త్వరలో అనుమతులు

ఖమ్మం అక్టోబర్ 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కు కొంగోత్త సబ్ కలెక్టరేట్కల్లూరులో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయం•రాష్ట్రంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణానికి మంత్రి ఆలోచన•మంత్రి”తుమ్మల”ఆలోచనకు కొత్త…

మర్లపాడు సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయి

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (మన జ్యోతి)ఇచ్చిన మాట తప్పం ….MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కల్లూరు మండలం – మర్లపాడు గ్రామం -మర్లపాడు గ్రామం లో 5 లక్షలు రూపాయల నిధులతో సీ.సీ రోడ్లు నిర్మాణం పూర్తి ఐనా…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు