స్థానిక ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 27 28 డివిజన్లో ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఈ రోజు ఉదయం స్థానిక 27,28 డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే,రాష్ట్ర వ్యవసాయ,చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు… ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా…
