క్రిస్మస్ పండగ సందర్భంగా నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అధ్యక్షులు మంద సంజీవరావు
క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. ఖమ్మం : రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో దైవజనులు మంద సంజీవరావు ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుక ఘనంగా జరుపుకోవడం జరిగినది . ఏసుక్రీస్తు మన కొరకే…
