Category: KHAMMAM

శ్రీ దర్శిని హాస్పటల్ ప్రారంభోత్సవం

నేడే గొప్ప ప్రారంభం శ్రీ దర్శిని హాస్పిటల్ ఖమ్మం బ్యూరో డిసెంబర్ 21 తెలుగు ప్రభశ్రీధర్ కాంప్లెక్స్ మయూరి సెంటర్శుక్రవారం మేయర్ పూనుకోలు నీరజ తో శ్రీ దర్శిని హాస్పిటల్ ఉదయం 9:30 కి ప్రారంభించబడుతుంది.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా…

మన జ్యోతి పేపర్ …..జాజికాయ సాగుకు మంత్రి తుమ్మల శ్రీకారం.
…..పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగు.
…..జాజికాయ సాగులో కేరళ అగ్రస్థానం
…..తెలంగాణలో తొలిసారిగా తన వ్యవసాయ క్షేత్రంలో జాజికాయ సాగుకు తుమ్మల సాగుబాట
….నాడు పామాయిల్ ….నేడు జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా మారిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.
…..

….. జాజికాయ సాగుకు కేరాఫ్ గా మారింది కేరళ.నష్టాలు లేకుండా దీర్ఘకాలిక లాభాలతో రైతన్న ఇంట సిరులు కురిపిస్తోన్న జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల. పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా నిలిచి.. కేరళ కే పరిమితమైన జాజికాయ సాగును తన వ్యవసాయ క్షేత్రంలో మొదలు పెట్టీ.. నాడు పామాయిల్ సాగుకు ప్రాణం పోసి నేడు జాజికాయ సాగుతో వాణిజ్య వ్యవసాయంలో తనదైన ముద్ర వేసీ ఆధునిక వ్యవసాయం వైపు రైతాంగానికి బాటలు వేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.

…తుమ్మల నాగేశ్వర్ రావు…వ్యవసాయ శాఖ మంత్రి.సహజంగా రాజకీయాల్లో ఉన్నవారు పదవుల్లో ఉన్నా లేకున్నా వారి సొంత వ్యాపారాలో లేదా కాంట్రాక్టులో లేదంటే కుటంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.కానీ మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యవసాయం…

వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు

ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కొత్త సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన సచివాలయంలో థర్డ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 27,28,29 లో నూతన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన…

క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు…

జీవి మాల్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Khammam/25.11.2023 మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ GV మాల్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. వస్త్ర రంగలో ప్రముఖు మాల్ GV మాల్ అధినేత గుర్రం ఉమా మహేశ్వర రావు అధ్వర్యంలో మామిళ్ళగుడెంలోని వారి నివాసంలో GV మాల్ ఉద్యోగులు,…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

*తెలంగాణ ప్రచారంలో సరికొత్తగా ముందుకు సాగిన ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో అత్యంత సామాన్యులతో కలిసి ముందుకు సాగిన ప్రియాంక గాంధీ వేదికపైకి దళిత వికాలంగా వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడిన వైనం ఆదివాసీ, గిరిజనులను, దళిత, మైనారిటీ పాపని…

తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం

ముదిరాజుల ప్రధాన శత్రువు కాంగ్రెస్సే! ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జనాభాలో అత్యధిక సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజ్ జాతి ప్రజలను కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా అనేక రూపాలలో వంచించిందని ముదిరాజులు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ సౌకర్యాన్ని అనుభవించకపోవడానికి కాంగ్రెస్సే…

రఘునాధపాలెం మండలంలో పాపట్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థి ప్రచారం

Khammam/24.11.2023 మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ రఘునాధపాలెం మండలం GK బంజర, పాపటపల్లి గ్రామంలో ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఓట్లు అభ్యర్ధిస్తు ముందుకు కదిలారు.…

You missed