Category: TELANGANA

ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం మంత్రి కేటీఆర్ కొనియాడారు మంత్రి పువ్వాడ అన్నారు

ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..▪️కేసీఅర్ గారు చేపట్టిన అనేక సంస్కరణ వల్లే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.నేడు దేశంలోనే తెలంగాణ అత్యంత భద్రత గల రాష్ట్ర.▪️ఖమ్మంను కమిషనరేట్ గా చేకుకోడం వల్ల జిల్లాలో పౌరుల భద్రత మరింత పెరిగింది.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది…

వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది మంత్రి పువ్వాడ అన్నారు

వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ రూ.228 కోట్ల ఆర్థిక సాయం.. ▪️ఎకరాకు రూ.10వేలు, ఖమ్మం జిల్లాలు 23 కోట్లు.. ▪️నేటి నుండి పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. రైతు ఉత్సవాల్లో ప్రకటించిన మంత్రి పువ్వాడ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో…

తెలంగాణ బిడ్డలకు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ గాయత్రి రవి

ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిడ్డలకు శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర మహానేత కేసీఆర్ తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దారు, ఇంకా అభివృద్ధి చేస్తున్నారు:ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి…

ఖమ్మం కార్పొరేషన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు SUDA నిధులు రూ.65 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర…

మాట ఇచ్చి నిలబెట్టుకున్న మంత్రి పువ్వాడకి అభినందన సభ

💥జర్నలిస్టుల ఇళ్లస్థలాలకు 23.5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషి అభినందనీయం జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు 23 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఏసిపి పివి గణేష్ హెచ్చరించారు

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : టౌన్ ఏసీపీ గణేష్ నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ విష్ణు…

తెలంగాణ రాష్ట్ర ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలో జర్నలిస్టుల ఇంటి స్థలానికి ఆమోదముద్ర లభించింది

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం.. ▪️మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ.. ▪️ఇరిగేషన్ స్థలం మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు.. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️అతి త్వరలో పంపిణీ…

వ్యవసాయ కళాశాల బాలిక హాస్టల్ వసతి గృహం ఏర్పాటు ప్రారంభించిన మంత్రి అజయ్

Aswaraopeta/15.05.2023 వ్యవసాయ కళాశాల బాలికల హాస్టల్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ. ▪️రూ.7.35 కోట్లతో అన్ని హంగులతో వసతి గృహం ఏర్పాటు.. ▪️విద్యార్థులతో ముఖముఖి నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.. వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన,…

వాడ వాడ పువ్వాడ కార్యక్రమానికి అపూర్వ స్పందన మంత్రి పువ్వాడ అజయ్

For Scroll & Coverage గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను సీతాకోక చిలుకలా చేసుకున్నాం..మంత్రి పువ్వాడ. ▪️నగరంలోని 1, 2, 3 టౌన్ లలో విస్తృత పర్యటన. ▪️ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి.. ▪️అనేక అభివృద్ది పనుల పరిశీలన,…

మంత్రి అజయ్ గారి కృషి సార్ధకమైనది హాస్పటల్ రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి పువ్వాడ అజయ్

★ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ అవార్డ్ పుట్టిన పసిబిడ్డ నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ఇచ్చే బీఎఫ్‌హెచ్‌ఐ అ్రకిడేషన్‌ సర్టిఫికెట్‌ ఖమ్మం జిల్లా ఆసుపత్రికి వచ్చింది.సీఎం కేసీఆర్‌ గారి నాయకత్వంలో మంత్రి…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు