Category: TELANGANA

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ కిలారి గారి ఆధ్వర్యంలో

శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సునీల్ కిలారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ గారి పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలకు డేనేట్ చేయటం కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సంతోషిస్తున్నాము గత కొన్ని సంవత్సరాల…

వి ఎన్ బి న్యూస్ బ్యూరో వెంపటి నాయుడు

ఖమ్మం జిల్లా:జాతీయ మైనారిటీ కమీషన్ సభ్యులు సయ్యద్ షహజాది ప్రెస్ మీట్ కామెంట్స్ ….పొలిటికల్ పవర్ ఖమ్మం జిల్లా బ్యూరో ఎండి పసియుద్దిన్ఖమ్మం మైనార్టీ అభివృద్ది కోసం పి ఎన్ జి వి… అధ్వర్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ…

అబ్దుల్ అజీజ్ జువెలరీ షాప్ ని ప్రారంభించిన అధ్యక్షుడు బందు సూర్యం పసుమర్తి రామ్మోహన్ రావు కార్పొరేటర్

అబ్దుల్ అజీజ్ జ్యువలరీ ప్రారంభించిన బులియన్ మర్చంట్ అధ్యక్షుడు బంధు సూర్యం అతిధి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు మరియు నగర గోల్డ్ వర్క్స్ అధ్యక్షుడు కడలి పరబ్రహ్మం మాజీ అధ్యక్షుడు బీసీ సెల్ 3 టౌన్ అధ్యక్షుడు…

సకాలంలో మొక్కజొన్నలు దాన్యo సేకరణ.. రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలనే అధికారులను ఆదేశించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలెక్టర్

★మొక్కజొన్న, ధాన్యం సేకరణ..రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశాలు ◆సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో మొక్క జొన్నలు, వరి ధాన్యం సేకరణ, రవాణా తదితర అంశాలపై అధికారుల అలసత్వంపై…

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పర్మినెంట్ చేయాలని 11 రోజు సమ్మె

🌳🌳 ప్రెస్ నోట్: 08-05-2023🌳🌳 ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలోని అందరు పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది .

ప్రజా అవసరాల కోసమే కోట్లాది రూపాయలు తో అన్ని అభివృద్ధి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ప్రజా అవసరాల కోసమే కోట్లాది రూపాయలతో ఇన్ని అభివృద్ది పనులు..మంత్రి పువ్వాడ. ▪️8గ్రామాల్లో రూ.16.24 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ.…

ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్

వి ఎన్ బి న్యూస్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం బడ్జెట్ హోటల్ నందు జరిగిన జిల్లా ఆర్య వైశ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

పేదల ఆత్మగౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి పువ్వాడ

పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.. ▪️పేదల ఇళ్లకు పట్టలు కల్పించడం ఇదే తొలిసారి. ▪️మీ జాగా ను మీకే ఇస్తున్నాం.. ▪️ఒకే డివిజన్ లో 424 మందికి పట్టాలు.. పేదలకు శాశ్వత నివాస యోగ్యం కల్పించి, వారి ఆత్మగౌరవం…

కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ మంత్రి పువ్వాడ అజయ్ చేతులతో చెక్కులు పంపిణీ

పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు.. ▪️కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ.. ▪️117 మందికి రూ.1.17కోటట్లు, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ.. ▪️లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పువ్వాడ. పేదల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌…

హైదరాబాదులో పాస్టర్ రాజేష్ గారితో ముచ్చటిస్తున్న మంద సంజీవరావు

D-4-5-2023 హైదరాబాదులో జరిగిన జాతీయ ప్రార్థన దినోత్సవం లో క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేష్ రావు గారితో మీ బ్రదర్ మంద సంజీవరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు ఖమ్మం జిల్లా.పాస్టర్స్ ఫెలోషి మహాసేన ఖమ్మం…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు