మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం
జులూరుపాడు 25 -03 -2023 🔶 మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం : నామ నాగేశ్వరరావు 🔶ఎన్నికలకు కార్యకర్తలంతా సంసిద్ధులై కదలాలి : నామ 🔶కార్యకర్తలే పార్టీకీ బలం, బలగం: నామ 🔶ప్రజా క్షేత్రంలో సత్తా చాటాలి : నామ…
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రఘునాధపాలెం మండలం సమిష్టి కృషి హ్యాట్రిక్ విజయం
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి.. పొలిటికల్ పవర్ న్యూస్ 9. ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ▪️ప్రజాప్రతినిధులు, నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలి. ▪️నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని…
మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు ముస్లిం సంక్షేమాన్ని పట్ల చిత్తశుద్ధితో ఉందని మంత్రి పువ్వాడ అన్నారు
మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా…
అకాల వర్షాలకి పంట నష్టం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం తమ్మినేని వీరభద్రం
ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తున్న తమ్మినేని వీరభద్రం నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం…
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కౌలు రైతుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నష్టపోయిన పంటలను…
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం.. ▪️మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో మీడియా సమావేశం. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.…
అకాల వర్షాలకి పంట నష్టాన్ని స్వయానా పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా రాక
రేపు జిల్లాల్లో సీఎం పర్యటన.. పంటలను పరిశీలించనున్న కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సీఎం రాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల…
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 19 శాఖల వారు ఏఎంసి చైర్మన్ శ్వేత ఏసిపి గణేష్ త్రీటౌన్ సిఐ సత్యనారాయణ ని ఘనంగా సన్మానించడం జరిగింది
20 మార్చి సాయంత్రం పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఏ యం సి ఛైర్ పర్సేన్ శ్వేత కు ,ఏ సి పి గణేష్,లకు ఘన సన్మానమునూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినమార్కెట్ కమిటీ చైర్ పర్సన్…
