Month: August 2025

నిస్వార్థ సేవకు ఘన సన్మానం పదవి విరమణ కాస్తాలా సత్యనారాయణ

(( ఖమ్మం వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 31)) నిస్వార్థ సేవకు ఘన సన్మానం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, డిప్యూటీ డైరెక్టర్ మరియు తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు…

గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి వెల్లడించారు

*ఖమ్మం రూరల్ మన జ్యోతి బ్యూరో ఆగస్టు 26 *కూసుమంచి పోలీస్ స్టేషన్ ఖమ్మం.. గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌: ఖమ్మం రూరల్ ఏసీపీ గంజాయిని రవాణా చేస్తూ పట్టబడిన ఇద్దరు నిందుతులపై కూసుమంచి పోలీసులు పీడీ యాక్ట్‌…

మహిళలు నైపుణ్యత పెంపొందించుకోవాలని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు

*ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 26* ఉపాధి అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మహిళలు అర్ధికంగా ఎదగాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మహిళలు నైపుణ్యంతో లాభసాటి వ్యాపారాలను ప్రారంభించాలి వృత్తి విద్యా కోర్సులు,…

నేతన్న పొదుపు పథకంలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటుచేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తుమ్మల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల బిఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 26

57 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభత్సవాలు చేసిన మంత్రి తుమ్మల కార్పొరేటర్

రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు **57వ డివిజన్ లో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను,…

భద్రాది జిల్లా అశ్వరావుపేటకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక

పేదల చిరకాల వాంఛ నెరవేరుతోంది… భద్రాద్రి రాముని సాక్షిగా చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం… లక్ష మందితో జరగనున్న ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం.. బెండలంపాడు గ్రామంలోసీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం.. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు…

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా తోట కిరణ్ కార్యదర్శిగా జమ్ముల రాజేష్ రెడ్డి ఎన్నిక అభినందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు (( ఖమ్మం విఎన్బి స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు )) సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా తోట కిరణ్ (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా జమ్ముల రాజేష్ (హెచ్ఎంటీవీ)…

79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు టీఎన్జీవోస్ కార్యాలయం

ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 15 )) 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా TNGO కార్యాలయం లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు,కొణిదెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని…

ఖమ్మం అర్బన్ 16.డివిజన్లో ముస్లిం మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ హై స్కూల్ ని ప్రభుత్వం నిర్వహిస్తుంది

ఖమ్మం అర్బన్ 16వ డివిజన్ లో ముస్లిం మైనారిటీ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్ బొమ్మ హై స్కూల్ కాంప్లెక్స్ లో ప్రభుత్వం నిర్వహిస్తుంది ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7 )) వెంపటి నాయుడుఇందులో ఇంచుమించుగా విద్యార్థినులు 550…

You missed