ఖమ్మం మార్కెట్ కు పోటెత్తిని మిర్చి
ఖమ్మం మార్కెట్ లో మిర్చి పెద్ద ఎత్తున లో పోటెత్తింది
గత వారం రోజులుగా పెరిగిన ఎండల కారణంగా మిర్చి తోటల్లో పంట రైతులు కోయడంతో ఇది పూర్తిగా ఎండి గత మూడు నాలుగు రోజులుగా మార్కెట్ కు 50 వేలకు పైచిలుకు బస్తాలు తో మార్కెట్ నేడుతూ వస్తుంద నేడు 70000 బస్తాలు దాటినట్లు వ్యాపారులు చెప్పుకొస్తున్నారు మార్కెట్ మద్దతు ధర డీలక్స్ రకం 23000 పలుకుతుందని మామూలు రకం క్వాలిటీ అయితే 19 నుండి 21 వేల వారికి పలుకుతుంది రైతులు తెలిపారు ఒక్కసారిగా మిర్చి పెద్ద ఎత్తున మార్కెట్కు తరలి రావడంతో రోడ్డుపై పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుకి ఇరువైపున నిలబడదు కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం చోటుచేసుకుంది ట్రాఫిక్ ని నియంత్రించేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సి పరిస్థితి ఎదురైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు