నిర్లక్ష్యానికి నిదర్శనం నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు..

పొలిటికల్ పవర్ న్యూస్ 9 మే 3 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర రహదారులు శరవేగంగా పూర్తి అవుతుండగా..
జాతీయ రహదారుల పనులు మాత్రం ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి..
కేంద్ర నిర్లక్ష్య వైఖరికి తో కాంట్రాక్టర్లు పండ్లు చేపట్టడంలో జాప్యం చేస్తున్నా.. ఎన్ హెచ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది
ఖమ్మం జిల్లా పరిధిలో చేపట్టిన జాతీయ రహదారులు పనులు చక చక సాగకపోవడానికి తో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఖమ్మం సూర్యపేట జాతీయ రహదారి నిర్మాణ పనుల పై ఎన్ హెచ్ అధికారుల పర్యవేక్షణ కోర వాడడంతో ఇప్పటివరకు 85% పనులు మాత్రమే పూర్తి అయ్యాయని. తల్లంపాడు తో పాటు సూర్యాపేట జిల్లా పరిధిలో మోతే వద్ద వంతెన పనులు సాగుతున్నాయి. కానీ ఎన్ హెచ్ అధికారులు మాత్రం పనులు 95% పనులు పూర్తి చేశామని చెప్పి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు కోదాడ టు ఖమ్మం ఎన్ హెచ్ 365 ఏ నిర్మాణ పనులు ఇప్పటికి 40 శాతం కూడా పూర్తి కాలేదు ఖమ్మం టూ కొరివి ప్రాజెక్టులో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణం ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. ఖమ్మం టూ దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే వయా ఖమ్మం జిల్లా నుంచి వెళుతున్నది హైవే పనులు ఆరంభం దశలో ఉన్నాయని నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే వయా ఖమ్మం జిల్లా నుంచి వెళుతున్నది. ఈ రహదారి నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి పనులు టెండర్లు పిలిచినప్పటికీ ఇప్పటివరకు ఫైనల్ కాలేదు.
జిల్లా పరిధిలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులను కార్పొరేటు సంస్థలు రీటెండరింగ్ విధానంతో చోటామోటా కాంట్రాక్టర్లకు అ�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed