నాడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది గ్రామీణ వైద్యులే. స్పర్శ సామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్ అన్నారు
నాడు నేడు ప్రజల ఆరోగ్యాలు కాపాడేది గ్రామీణ వైద్యులే…స్పర్శసామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్…ఐక్యతే ఆర్ఎంపి ల సమస్యలకు పరిష్కారం..ఘనంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా ఎనిమిదోవ మహసభ………హజరైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ,జిల్లా నాయకులు…నాడు రవాణా సౌకర్యం లేని రోజుల్లో నేడు అన్ని…
తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి వినతి పత్రాన్ని అందజేశారు
డిప్యూటీ సీఎం భట్టి ని కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులుఖమ్మం మార్చి 8 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద…
ఖమ్మం ట్రంక్ రోడ్డులో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత గుంటు మల్లేశ్వర స్వామి దర్శించుకున్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
ఖమ్మం నగరం ట్రంకు రోడ్డు లోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి గారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అయినా మల్లు నందిని గారు దర్శిదర్శించుకుని,అన్నప్రసాద వితరణ…
అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
ఖమ్మం బ్యూరో మార్చ్ 6 మన జ్యోతిఏసీపీ కార్యాలయం వైరా… అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 400 బస్తాల రేషన్ బియ్యం… వైరా ఏసీపీ ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్…
రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తులపై ఆస్తులు పై ఖచ్చితమైన ధర నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు
ఖమ్మం ప్రతినిధి మార్చి 6 (మన జ్యోతి)రాజీవ్ స్వగృహా జలజ టౌన్షిప్ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం రూరల్ మండలం…
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చిట్ చాట్
“మా” కుటుంబంలో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది!జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది!ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం!సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది,చర్యలు…
సత్తుపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే మట్టా దయానంద్ రాగమయి
04-03-24(సోమవారం )- సత్తుపల్లి పట్టణం – మున్సిపల్ ఆఫీస్ – సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ లో EX సఫీషీయో క్రింద సత్తుపల్లి మున్సిపల్ సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం…
మహాసభల జయప్రదానికై రెడ్ షర్ట్ కవరే
మహాసభల జయప్రదాని కై రెడ్ షర్ట్ కవర్ బిజెపి ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు శక్తులను అడ్డుకునేందుకే విప్లవోద్యమం అవసరంపిసిసి సిపిఐ ఎంఎల్ జాతీయ కార్యదర్శి సుబసుదేవ్ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంధా యూనిటీ మహాసభల జయప్రదానికై అరుణోదయ కళాకారులు విద్యార్థి యువజన…
పాలేరు మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి పొంగులేటి కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సోమవారం దివ్యాoగులకు ఉపకరణాల అందజేతలో భాగంగా 12 మందికి వాహనాలు అందజేశారు. ఒక్కో వాహనం…
