పాలేరు మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి పొంగులేటి కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సోమవారం దివ్యాoగులకు ఉపకరణాల అందజేతలో భాగంగా 12 మందికి వాహనాలు అందజేశారు. ఒక్కో వాహనం…
