మధిర పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మధిరలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ.. ▪️ట్యాంక్ బండ్, వెజ్ & నాన్ వెజ్ మార్కేట్ ప్రారంభం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ▪️భారీ వాహనాలతో మంత్రి పువ్వాడ కు ర్యాలీతో స్వాగతం పలికిన BRS శ్రేణులు.. మధిర నియోజకవర్గం కేంద్రంలో…
