Category: ఖమ్మం నగర కార్పొరేషన్ 112 నియోజకవర్గ

బీసీల ఆత్మీయ సమ్మేళన ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Khammam/29.10.2023 తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నాది స్వరజన మతం.. నేను అందరి వాడను.. ▪️బిసి ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ.. ఖమ్మం జిల్లాలో BRS పార్టీ ఏవిధంగా అన్ని కులాలను,…

త్రీ టౌన్ ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళన ఆర్యవైశ్య సంఘ పువ్వాడ అజయ్ గారికి మద్దతు

Khammam/29.10.2023 తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ BRS అభ్యర్థి పువ్వాడకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఆర్య వైశ్యలు.. ఖమ్మం నగరం వాసవి గార్డెన్స్ నందు ఆదివారం ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరగింది. సమావేశానికి దాదాపు…

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిన్న పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ . బోడేపుడి రాజా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు . ఖమ్మం : బోడేపుడి రాజా జన్మదిన సందర్భంగా శ్రీనగర్ కాలనీ రోడ్ నెం…

కన్నుల పండగగా స్వామివారి పారువేట.. పాల్గొన్న మంత్రి పువ్వాడ

Khammam/23.10.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ: కన్నుల పండుగగా స్వామి వారి పారు వేట.. ▪️పాల్గొన్న మంత్రి పువ్వాడ, కుటుంబ సభ్యులు.. విజయదశమిని పురస్కరించుకుని ఖమ్మం శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి పారు వేట కన్నుల పండుగగా జరిగింది.…

మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు కన్యకా పరమేశ్వరి

Kjammam/20.10.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము ▪️మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు. ▪️విద్యుత్ కాంతులతో అమ్మవారి రధోత్సవము. ▪️ శోబా యాత్ర ను ప్రారంభించి పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు.. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో…

కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు.. బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం

Breaking…. కాంగ్రెస్ లోకి పోలేదు.. BRS లోనే కొనసాగుతాం.. ▪️BRS అభ్యర్థి పువ్వాడ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం. ▪️మంత్రి పువ్వాడ సమక్షంలో BRS కండువా కప్పుకున్న మాజీ కార్పొరేటర్ లక్ష్మీ సుజాత రవి కాంత్. కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు…

డిసిసిబి సీఈవో శ్రీ అట్లూరి వీరబాబు పదవీ విరమణ:-
ఆర్బిఐ ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ప్రకారం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు ది.19.10.2020 నాడు బ్యాంక్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అట్లూరి వీరబాబు గారు ఈరోజుతో మూడు సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో పదవీ విరమణ కార్యక్రమాన్ని బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఖమ్మం నందు బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షుల వారు మాట్లాడుతూ వీరబాబు గారు బ్యాంక్ సీఈవో బాధ్యతలు స్వీకరించిన నాడు బ్యాంకు సుమారు 7.50 కోట్ల నష్టములలో ఉన్నదని అటువంటి స్థితి నుండి ఈరోజు బ్యాంక్ 22 కోట్ల లాభములో అర్జించే స్థాయికి వచ్చిందని మరియు ఎన్ పి ఏ లను గణనీయంగా తగ్గించాము అని సుమారు 90 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు, 50 మందికి బ్యాంకులో ఉద్యోగాలను కల్పించాము. సుమారు 70 సంఘములకు 30 కోట్లతో గోదాములను మరియు ఆఫీస్ బిల్డింగులను నిర్మించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూనవరం, కుక్కునూరు బ్రాంచ్ లను తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాలకు తరలించామని బ్యాంక్ పాలకవర్గ సహాకారముతో సీఈవోగా వీరబాబు గారు జిల్లా యావత్ రైతాంగానికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి దంపతులు మరియు పాలకవర్గ సభ్యులు సీఈఓ వీరబాబు గారి దంపతులను ఘనంగా సత్కరించారు.వారి భావి జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

బ్యాంక్ సీఈఓ వీరబాబు గారు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సర కాల పరిమితిలో బ్యాంకును మంచి స్థానంలో ఉంచుటకు శక్తి వంచన లేకుండా పనిచేశానని అభివృద్ధి దిశకు ప్రయాణం చేయుటకు నా వంతు కృషి చేశానని, బ్యాంక్ అధ్యక్షులు మరియు పాలకవర్గ…

పలు డివిజన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సాదరంగా ఆహ్వానించిన డివిజన్ కార్పొరేటర్

Khammam/18.10.2023 విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో ఎర్పాటు చేసిన అట్ల బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ వసంత లక్ష్మీ, కోడలు సాయి శిరిని లు పాల్గొన్నారు.…

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కురుమలు యాదవుల సంఘం వినతి పత్రం అందించారు

యాదవ కురుమల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం. జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు , డిసిసిబి డైరెక్టర్ మేకల…

You missed