Category: ఖమ్మం నియోజకవర్గం 112

మౌలిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన సి ఎస్ ఆర్ నిధులు

మౌళిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన CSR నిధులు.. రూ.2.40 కోట్ల విలువైన చెక్కును కలెక్టర్ కు అందజేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గతంలో రూ.2 కొట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఆయా…

బలగం సినిమా ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిన దృశ్యాలు

శ్రీ రామకృష్ణ విద్యాలయం లో “బలగం కోమరయ్య” కు ఘన సత్కారం ఖమ్మం : ప్రతి ఒక్కరి నోట పలుకుతూ ప్రశంసలు అందుకుంటున్న సినిమా బలగం . చిన్న సినిమా అయినా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న విశయం మనందరికీ తెలిసిన…

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం జిల్లా కేంద్రంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. ▪️పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది. ▪️పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష…

గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షుడిగా కన్నం ప్రసన్న కృష్ణ ఎన్నుకోవడం జరిగింది

గంగపుత్ర (బెస్త) సంఘం జిల్లా కమిటీ నియామకం ఖమ్మం జిల్లా గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షునిగా కన్నం ప్రసన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి గా దేశ బోయిన మంగారావు, కోశాధికారిగా పెద్దపల్లి సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు దేశబోయిన…

కార్మిక పక్షపాతి మంత్రి పువ్వాడ అజయ్ త్వరలో కానుక

: కార్మికులకు మంత్రి పువ్వాడ అజయ్ కానుక : నాడు నేడు ఎప్పుడూ కార్మిక పక్షపాతి పువ్వాడ : త్వరలోనే జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు నాడైన నేడైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్మికుల పక్షపాతి వారి బాగోగులు సంక్షేమానికి వెన్నుదన్నుగా…

శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం

రాష్ట్ర ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీరామ నవమి…

Hyderabad/28.03.2023
మెడికల్ కళాశాల అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్..
▪️ఖమ్మం నుండి పాల్గొన్న మంత్రి పువ్వాడ.
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పనులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గారు ఆయా జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ సంభందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖమ్మం జిల్లా నుండి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు.
తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ పేర్కొన్నారు.
ఆయా కళాశాలల్లో 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించేందుకు రంగం సిద్దం చేసినట్లు వెల్లడించారు.
తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని, ఆయా బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ గారి మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల ఎర్పాటు కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, పాత కలెక్టరేట్ భవనంలో తరగతులు నిర్వహించేందుకు తగు ఎర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) నియమాలకు లోబడి తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే ఎర్పాటు చేసినట్లు వివరించారు.

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రఘునాధపాలెం మండలం సమిష్టి కృషి హ్యాట్రిక్ విజయం

బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యానికి కార్య‌క‌ర్త‌లు స‌మిష్టిగా కృషి చేయాలి.. పొలిటికల్ పవర్ న్యూస్ 9. ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాలి. ▪️ప్ర‌జాప్ర‌తినిధులు, నాయకులు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి. ▪️నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సమన్వయంతో పని…

మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు ముస్లిం సంక్షేమాన్ని పట్ల చిత్తశుద్ధితో ఉందని మంత్రి పువ్వాడ అన్నారు

మ‌త‌సామ‌రస్యాన్ని కాపాడ‌టంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా…

చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 19 శాఖల వారు ఏఎంసి చైర్మన్ శ్వేత ఏసిపి గణేష్ త్రీటౌన్ సిఐ సత్యనారాయణ ని ఘనంగా సన్మానించడం జరిగింది

20 మార్చి సాయంత్రం పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఏ యం సి ఛైర్ పర్సేన్ శ్వేత కు ,ఏ సి పి గణేష్,లకు ఘన సన్మానమునూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినమార్కెట్ కమిటీ చైర్ పర్సన్…

You missed