మౌలిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన సి ఎస్ ఆర్ నిధులు
మౌళిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన CSR నిధులు.. రూ.2.40 కోట్ల విలువైన చెక్కును కలెక్టర్ కు అందజేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గతంలో రూ.2 కొట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఆయా…
