Category: ఖమ్మం నియోజకవర్గం 112

రఘునాథపాలెం మండలం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన జడ్పిటిసి మాలోత్ ప్రియాంక కాంగ్రెస్ పార్టీ చేరిక

ఖమ్మం నియోజవర్గం..13.04.2024 ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన జడ్పిటిసి మాలోత్ ప్రియాంక మరియు నాయకులు రఘునాధపాలెం.. ఈరోజు రఘునాథపాలెం మండలం జడ్పిటిసి మాలోత్ ప్రియాంక గారు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

ముదిగొండ మండలంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ముదిగొండ సమావేశంలో.. ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 మన జ్యోతి బీజేపీ పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఐటీ,డీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నరు: ఎంపీ రవిచంద్ర బీజేపీ నాయకుల వేధింపులకు మహానేత కేసీఆర్,…

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని ఘనంగా నివాళులర్పించిన గెజిటెడ్ సంఘ అధికారులు అధ్యక్ష కార్యదర్శులు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 మన జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవయుగ వైతాళికులు సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని ఘనంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం ఆధ్వర్యంలో టీజీవో భవనం నందు…

ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చే ఛాన్స్?

ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా రాయల ? మంత్రుల కుటుంబ సభ్యులకు నో చెప్పడంతో రంగంలోకి రాయల ఖమ్మం ఎంపీ సీట్ కోసం రాయల నాగేశ్వరరావు తీవ్ర ప్రయత్నం జిల్లా మంత్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరిన రాయల…

టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెస్ మీట్

టి జి ఓ భవన్లో టీజీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు TGO ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీ మోదుగు వేలాద్రి గారి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ …మోడల్…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు ఖమ్మం: రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్న సందర్భంగా ఉభయ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఓ…

ఖమ్మం పార్లమెంట్ టికెట్ పై ఆశలపై నీళ్లు చల్లిన ఎఐసిసి వంకాయలపాటి రాజా వైపు మొగ్గు

ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్… తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం… వేరే పేర్లు సూచించాలని కోరిన ఏఐసీసీ అయోమయంలో మంత్రులు… కీంకర్త్యం అనే ఆలోచనతో మల్లగుల్లాలు మంత్రులతో విడి వీడిగా రాహుల్ తో పాటు అంతరంగికుల చర్చలు మళ్ళీ ఆశావహులు…

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో అగస్మాత్తుగా విజిట్ చేసిన మల్టీ జోన్ ఐజిపి ఏవి రంగనాథ్

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 06 మన జ్యోతిగంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం: మల్టీజోన్ ఐజీపీ ఏవీ.రంగనాధ్ గంజాయి సరఫరా , ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం మోపాలని మల్టీజోన్ ఐజీపీ ఏవి. రంగనాథ్ అన్నారు.…

నామా నాగేశ్వరరావు ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు గాయత్రి రవి

ఎంపీ వద్దిరాజు ఖమ్మం క్యాంపు ఆఫీసులో మీటింగ్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు (మన జ్యోతి )ఏప్రిల్ 6 లోకసభ ఎన్నికలలో నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ అసమర్థ పాలన చూసి ప్రజలిప్పుడు బాధపడుతున్నరు: ఎంపీ…

ఐదు ఎకరాల మేరకు సాగు చేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడి సహాయంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు

ఐదెకరాల మేర సాగుచేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడిగా రైతుబంధు ఇప్పటికే జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుబ్బలమంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదెకరాల వరకు…

You missed