Category: ఖమ్మం నియోజకవర్గం 112

    బిఆర్ఎస్ పార్టీ పోరుబాట, త్రాగు సాగునీరు కోసం వెంటనే పాలేరు రిజర్వాయర్ నింపాలి

సాగు, త్రాగు నీరు తక్షణమే విడుదల చేయాలి.. – సాగర్ జలాలతో పాలేరు జలాశయాన్ని వెంటనే నింపాలని డిమాండ్. – ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రజలు, రైతులు త్రాగు, సాగు నీరు…

ఖమ్మం నగరంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న స్థాపించి నేటికి 42 సంవత్సరాల గడిచిన సంధర్భంగా నేడు ఆవిర్భావ దినోత్సవం…

కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఓసి ఓట్లే కీలకం సరైన క్యాండిడేట్ ని ఎన్నుకోపోతే ఎంపీ ఖమ్మం కీలకంగా మారిన ఓసి వర్గం

గెలుపుకు ఖమ్మ(o)ఓట్లే కీలకం -వివిసి రాజా కందించే అభయ హస్తం -ఆపారిశ్రామికవేత్త వైపే జిల్లావాసుల చూపు -ముగ్గురు మంత్రుల సంబంధితులు కూడా పోటీకి సై అంటున్న వైనo -నేడో రేపో వెల్లడి కానున్న అభ్యర్థుల జాబితా -దాదాపు ఖరారైన ఆకీలక నేత…

వ్యవసాయ మార్కెట్లో పనిచేసే కార్మికులకు ఏకరూప దుస్తులు మంత్రి తుమ్మల అందజేశారు

ఖమ్మం ప్రతినిధి మార్చి 16 మన జ్యోతి వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే కార్మికులకు ఏకరూప దుస్తులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పంపిణీ చేశారు. రూ. 55 లక్షల విలువ చేసే…

డి ఆర్ డి ఏ ఈడి గా ఏలూరి శ్రీనివాసరావు ఎస్సీ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించారు పలువురు ఉద్యోగులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ రోజున తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా IDOC ఖమ్మం నందు ఉదయం 10 గంటలకు జాయిన్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ గౌతమ్ గారిని…

ఏం పాపం చేశారు విశ్వబ్రాహ్మణులు వెనుకబడిన వర్గాల్లో విశ్వబ్రాహ్మణులు ఒకరు వారి కుల వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (మన జ్యోతి)మేమేం పాపం చేశాం ? విశ్వబ్రాహ్మణ సంఘం అనగా 5 పంచ వృత్తుల సంఘాలు కార్పొరేషన్ యొక్క ఆవశ్యకతను గురించి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివరంగా తెలియజేయడం…

కాపు కార్పొరేషన్ కి ఆమోదం తెలిపిన క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలియజేసిన కాపు సంఘ నాయకులు

కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు ధన్యవాదాలు తెలిపిన కాపు సంఘం నాయకులు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేసింది. మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్…

36వ డివిజన్లో హెల్త్ సెంటర్ ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నగర మాజీ కార్పొరేటర్ ఎర్ర బాలగంగాధర్ తిలక్ కృషి ఎనలేనిది అని కొనియాడిన ప్రజలు

తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన తిలక్ ఖమ్మం బ్యూరో మార్చి 13 (మన జ్యోతి) తాను అడిగిన వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం నియోజకవర్గం 36 డివిజన్ లో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నియోజకవర్గం…

దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్

దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దూదేకులం ను ప్రభుత్వం ఆదుకోవాలి విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా ఖమ్మం, ప్రతినిధి మార్చి 13 మన జ్యోతి దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్బాష్ దూదేకుల…

You missed