ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాల్లో 80.68 కోట్ల బడ్జెట్ కు ఆమోదం పొందిన కౌన్సిలింగ్ తీర్మానం
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి,28: మన జ్యోతి కార్పోరేషన్ ఆదాయ వనరులను పెంపొందించే దిశగా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టి కార్పోరేషన్లో ప్రత్యేక మార్పులు తీసుకురావాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్…
