Category: GLOBAL

NSP క్యాంపులో విద్యా దినోత్సవ సందర్భంగా 45.06 చేపట్టిన పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Khammam/VNB TV NEWS/20.06.2023/STAFF REPORTER VEMPATTI NAIDU రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం NSP క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.45.06 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించిన రవాణా శాఖ…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి పల్లె ప్రగతి రాష్ట్ర అవతరణ దినోత్సవం లో భాగంగా భారీ ర్యాలీ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కీముఖ్యాతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఎస్.ఆర్.అండ్.బీ.జే.ఎన్.ఆర్…

గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షుడిగా కన్నం ప్రసన్న కృష్ణ ఎన్నుకోవడం జరిగింది

గంగపుత్ర (బెస్త) సంఘం జిల్లా కమిటీ నియామకం ఖమ్మం జిల్లా గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షునిగా కన్నం ప్రసన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి గా దేశ బోయిన మంగారావు, కోశాధికారిగా పెద్దపల్లి సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు దేశబోయిన…

శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం

రాష్ట్ర ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీరామ నవమి…

Hyderabad/28.03.2023
మెడికల్ కళాశాల అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్..
▪️ఖమ్మం నుండి పాల్గొన్న మంత్రి పువ్వాడ.
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పనులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గారు ఆయా జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ సంభందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖమ్మం జిల్లా నుండి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు.
తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ పేర్కొన్నారు.
ఆయా కళాశాలల్లో 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించేందుకు రంగం సిద్దం చేసినట్లు వెల్లడించారు.
తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని, ఆయా బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ గారి మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల ఎర్పాటు కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, పాత కలెక్టరేట్ భవనంలో తరగతులు నిర్వహించేందుకు తగు ఎర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) నియమాలకు లోబడి తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే ఎర్పాటు చేసినట్లు వివరించారు.

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రఘునాధపాలెం మండలం సమిష్టి కృషి హ్యాట్రిక్ విజయం

బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యానికి కార్య‌క‌ర్త‌లు స‌మిష్టిగా కృషి చేయాలి.. పొలిటికల్ పవర్ న్యూస్ 9. ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాలి. ▪️ప్ర‌జాప్ర‌తినిధులు, నాయకులు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి. ▪️నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సమన్వయంతో పని…

మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు ముస్లిం సంక్షేమాన్ని పట్ల చిత్తశుద్ధితో ఉందని మంత్రి పువ్వాడ అన్నారు

మ‌త‌సామ‌రస్యాన్ని కాపాడ‌టంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా…

అకాల వర్షాలకి పంట నష్టం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం తమ్మినేని వీరభద్రం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తున్న తమ్మినేని వీరభద్రం నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కౌలు రైతుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నష్టపోయిన పంటలను…

చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 19 శాఖల వారు ఏఎంసి చైర్మన్ శ్వేత ఏసిపి గణేష్ త్రీటౌన్ సిఐ సత్యనారాయణ ని ఘనంగా సన్మానించడం జరిగింది

20 మార్చి సాయంత్రం పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఏ యం సి ఛైర్ పర్సేన్ శ్వేత కు ,ఏ సి పి గణేష్,లకు ఘన సన్మానమునూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినమార్కెట్ కమిటీ చైర్ పర్సన్…

You missed