ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి అజయ్ మేయర్ కార్పొరేటర్లు
KHAMMAM/29.09.2023 వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 33, 34, 35వ డివిజన్ లలో రూ.1.34 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభోత్సవాలు,…
