మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కెసిఆర్ ముందుచూపు ద్వారానే సాధ్యమైనది
విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వనపర్తి నాయుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం.. ▪️చెరువులను నీటితో నింపిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే. ▪️చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలు. ▪️చెరువుల్లో ఉచిత చేపలు వేయడంతో లక్షల మందికి ఉపాధి.…
