Category: TELANGANA

విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని డాక్టర్ చిన్నపిల్లల డాక్టర్ కృష్ణారావు మంత్రి గారికి తేనేటి విందు ఇచ్చారు

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రాపర్తి నగర్ 58వ డివిజన్ వివేకానంద కాలనీలో ఉన్న తెలంగాణ స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు ( ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు…

డిసిసిబి బ్యాంక్ క్యాలెండర్లు విడుదల చేసిన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తమ ఖాతాదారులకు, రైతులకు, ప్రతి సంవత్సరం అందించే క్యాలెండర్లను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బో బోలు లక్ష్మణరావు ఈరోజు ఆవిష్కరించి విడుదల చేశారు , ఈ సందర్భంగా కల్లూరు బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ కల్లూరు మండల సెంట్రల్ బ్యాంక్ పరిధిలో ఉన్న రైతులు రైతులకు అందించే కర్ష క మిత్ర పథకం ద్వారా సుమారు రెండు ఎకరాలు ఉన్న రైతులకు నాలుగు లక్షల నుండి అత్యధికంగా 10 లక్షల వరకు రుణాలు ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా గోల్డ్ లోను గ్రాము కు 4400 రూపాయలు అతి తక్కువ వడ్డీకి ఇవ్వటం జరుగుతుందని, సహకార లక్ష్మీ పథకం కింద డిపాజిట్ లపై అత్యధిక వడ్డీని 465 రోజులకు గాను 7.6 శాతం వడ్డీ, సీనియర్ సిటిజనులకు అదనంగా 0.5 వడ్డీని తమ బ్యాంకు ద్వారా ఇస్తున్నట్లు దీనిని వినియోగదారులు ఖాతాదారులు,రైతులు వినియోగించుకోవాలని మేనేజర్ కోరారు, నూతన సంవత్సర సందర్భంగా కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకు న్నారు ఈ కార్యక్రమంలో కల్లూరు బ్రాంచ్ మేనేజర్ నాగళ్ళ రాణి,అసిస్టెంట్ మేనేజర్ సత్తి పుష్ప, సూపర్వైజర్ షేక్ జానీ మియా, బ్యాంకు సిబ్బంది షేక్ ఖాలిద్, భాస్కర్, రైతులు పసుమర్తి మోహన్ రావు , మాదాల వెంకటేశ్వరరావు, షేక్ కమ్లి , దార్ల నరసింహారావు,ఉప్పు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

స్థానిక ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 27 28 డివిజన్లో ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ రోజు ఉదయం స్థానిక 27,28 డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే,రాష్ట్ర వ్యవసాయ,చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు… ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా…

భద్రాద్రి, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బయలుదేరి ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు

పెద్ద గోపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద క్రేన్ ద్వారా భారీ గజమాల వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సత్కరించిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఖమ్మం కలెక్టరేట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు

ఖమ్మం, డిసెంబర్ 26: ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత…

ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో అభయ హస్తం పథకం అమలు సన్నాహక సమావేశం జరిగింది..!! MNR గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లు హాజరయ్యారు..!! సమావేశానికి హాజరైన ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మంత్రులు ప్రసంగించారు..!! డిసెంబర్ 28 వ తేదీ నుండి ప్రారంభించి జనవరి 6 వ తేదీ వరకు నిర్వహించనున్న అభయహస్తం కార్యక్రమాన్ని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు..!!

నల్లగొండ ఇన్చార్జి మంత్రిగా ప్రజాపాలన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు తుమ్మల

ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో అభయ హస్తం పథకం అమలు సన్నాహక సమావేశం జరిగింది..!! MNR గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్…

ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్, న్యూఢిల్లీ. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు భట్టి విక్రమార్క గారి కామెంట్స్…

దర్శన ఆస్పటల్ ని సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని సన్మానించిన డాక్టర్ రాజేష్ దంపతులు

శ్రీ దర్శన హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బ్యూరో డిసెంబర్ 25 తెలుగు ప్రభశ్రీదర్శన హాస్పిటల్ డాక్టర్ రాజేష్ (ఏం బిబి ఎస్, ఎండి) దంపతుల ఆహ్వానం మేరకు సోమవారం శ్రీ దర్శిన హాస్పిటల్ ను సందర్శించిన…

క్రిస్మస్ పండగ సందర్భంగా నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అధ్యక్షులు మంద సంజీవరావు

క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. ఖమ్మం : రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో దైవజనులు మంద సంజీవరావు ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుక ఘనంగా జరుపుకోవడం జరిగినది . ఏసుక్రీస్తు మన కొరకే…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు