రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేసిన మంత్రి అజయ్ కుమార్
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం గణేశ్వరం, వేపకుంట్ల గ్రామాల్లో రూ.1.58 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ▪️వేపకుంట్ల గ్రామంలో రూ.1కోటితో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన…
