Category: TELANGANA

రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేసిన మంత్రి అజయ్ కుమార్

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం గణేశ్వరం, వేపకుంట్ల గ్రామాల్లో రూ.1.58 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ▪️వేపకుంట్ల గ్రామంలో రూ.1కోటితో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన…

బెస్ట్ ట్రావలింగ్ గూడ్స్ షోరూం ఓపెనింగ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతులతో

మహమ్మద్ ఇసాక్ అభ్యర్థన మేరకు మంత్రిని ఆహ్వానించడం ఖమ్మం నగరంలో పాత బస్టాండ్ కాంప్లెక్స్ లో బెస్ట్ ట్రావలింగ్ గూడ్స్ షోరూం ని ప్రారంభించుటకు ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచ్చేస్తున్న సందర్భంగా మైనార్టీ నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పాలు డివిజన్లో డెవలప్మెంట్ ఫండ్స్ 2.48 కోట్లుతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ మేయర్ కలెక్టర్ కమిషనర్ కార్పొరేటర్

Khammam/03.10.2023 VNBTV news ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.48కోట్లతో పలు అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు చేశారు. రూ.1.85 కోట్లతో శంకుస్థాపనలు, రూ.63.99 లక్షలతో అభివృద్ది పనుల…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 8వ డివిజన్ వైయస్సార్ కాలనీలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళని ప్రారంభించిన మంత్రి

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం, అక్టోబర్ 3: నగరంలోని 8వ డివిజన్ వైఎస్సార్ నగర్ లో రూ. 580.80 లక్షలతో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర రవాణా శాఖ…

పాలు ప్రభుత్వ స్కీముల ద్వారా ఒకటి పాయింట్ 1.92 కోట్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

Raghunadapalem/03.10.2023 తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నియోజవర్గం రఘునాథపాలెం మండలంలో పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో NREGS, SDF, SUDA నిధులు రూ.1.92కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను…

ఎంపీ రవిచంద్ర చొరవతో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ పెంపు

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ పెంపు ఖమ్మం, అక్టోబర్, 3: ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గడిచిన నాలుగేళ్లుగా దేశ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్న కమీషన్ పెంపుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్ పై ఇప్పుడిస్తున్న…

మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించారు

ఎంపీ వద్దిరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం. ▪️కాపులు గతంలో మాదిరిగానే “కాపు కాసి”విజయానికి తోడ్పడాలి: మంత్రి పువ్వాడ. ▪️ఎంపీ రవిచంద్ర గత ఎన్నికల్లో ఈ పార్టీలో ఉన్నట్టయితే మరింత మెజారిటీ సాధించేవాడిని: మంత్రి పువ్వాడ.…

Khammam/01.10.2023

తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం రూ.1.47కోట్లతో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు,…

కొనిజర్ల మండలం గుబ్బగుర్తి లో గోద్రెజ్ కంపెనీ 70 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పువ్వాడ శంకుస్థాపన చేశారు

Vnb న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడుఖమ్మం సెప్టెంబరు,30 :.కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెని రూ.70 కోట్లతో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫ్యాక్లరీకి రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…

ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడుఖమ్మం సెప్టెంబరు,30, :ఖమ్మం నగరంలో 1360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు