సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రులు కేటీఆర్ పువ్వాడ జై ఎంపీలు ఎమ్మెల్యేలు
Sathupalli/30.09.2023 తేజ వార్త తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి నియోజకవర్గ ఖమ్మం నగరంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర గారు,…
