Category: TELANGANA

కార్పొరేట్ కి దీటుగా పేదలకు నాణ్యమైన విద్య మా బాధ్యత అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు

విఎన్బి న్యూస్ టీవీ రిపోర్టర్ వెంపటి నాయుడు కార్పొరేట్ కు ధీటుగా పేదలకు నాణ్యమైన విద్య మా బాధ్యత.. ▪️అన్ని సోకర్యలతో విద్యా విధానాన్ని మార్చిన “మన బస్తీ మన బడి”.. ▪️సాంకేతికత ను వినియోగించుకుని ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యా…

NSP క్యాంపులో విద్యా దినోత్సవ సందర్భంగా 45.06 చేపట్టిన పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Khammam/VNB TV NEWS/20.06.2023/STAFF REPORTER VEMPATTI NAIDU రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం NSP క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.45.06 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించిన రవాణా శాఖ…

కార్పొరేట్ కి దీటుగా విద్య వైద్యం అందించే తెలంగాణ ప్రభుత్వం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి

VNB TV staff reporter vampatti Naidu కార్పొరేట్ కు ధీటుగా పేదలకు నాణ్యమైన విద్య మా బాధ్యత.. ▪️అన్ని సోకర్యలతో విద్యా విధానాన్ని మార్చిన “మన బస్తీ మన బడి”.. ▪️సాంకేతికత ను వినియోగించుకుని ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యా…

పోరాడితేనే ఇండ్లు స్థలాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు 100 గజాలు ఇవ్వరు గాని కార్పొరేటర్ సంస్థలకు వేల ఎకరాలు దారా దత్తం చేస్తారు

పోరాడితేనే ఇళ్లు.. స్థలాలు ,* కేంద్ర, రాష్ట్రాలు ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు ఇవ్వాలి నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:పోరాడితేనే ఇళ్ల స్థలాలు వస్తాయని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఎర్రజెండాల…

తండాలని పంచాయతీలుగా హోదాతో గిరిజనులకు పాలన అధికారం మంత్రి పువ్వాడ అజయ్

VNB TV staff reporter vempatti Naidu తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం.. ▪️గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ▪️రఘునాథపాలెంలో 17గ్రామ పంచాయతీలు ఉండగా 37 గ్రామాలకు పెంచుకుని వాటిలో 20 తండాలను కొత్త గ్రామాలుగా…

ఖమ్మం నగరం రాష్ట్రానికి ఆదర్శం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

VNB NEWS STAFF REPORTER VEMPATTI NAIDU:KMM ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ. ▪️75 ఏళ్లలో జరగని అభివృధ్ధి ఎడేళ్ళలో జరిగింది. ▪️నాడు కనీస సౌకర్యాలు కరువు.. ఖమ్మం నేడు కార్పొరేషన్లుకు రోల్ మోడల్. ▪️కేసీఅర్, కేటీఆర్ గారి సహకారంతోనే…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి పల్లె ప్రగతి రాష్ట్ర అవతరణ దినోత్సవం లో భాగంగా భారీ ర్యాలీ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కీముఖ్యాతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఎస్.ఆర్.అండ్.బీ.జే.ఎన్.ఆర్…

యాదాద్రి సహా ఐదు నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అంతర్జాతీయ అవార్డులు దక్కడం పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు

VNB news staff reporter vempatti Naidu యాదాద్రి సహా 5 నిర్మాణాలకు ‘ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌’ అంతర్జాతీయ అవార్డులు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం. తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఈ మేరకు…

నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … నేటి నుంచి పోలీసు ఉద్యోగాల‌కు స‌ర్టిఫికెట్‌ వెరిఫికేష‌న్ ప్రారంభం. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు ఉద్యోగాల‌కు స‌ర్టిఫికెట్‌ వెరిఫికేష‌న్ నేటి నుంచి పదకొండు రోజులపాటు కొనసాగుతుంది. పోలీస్…

కార్పొరేట్ కు దీటుగా వైద్య సేవలు అందించిన ప్రభుత్వం. మంత్రి పువ్వాడ అజయ్

; కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు.. ▪️పేదలకు ఉచితంగా కీలక శస్త్రచికిత్సలు. ▪️జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు ▪️క్షేత్ర స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటు ▪️ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్‌ సెంటర్‌ టీ-హబ్‌ల ఏర్పాటుతో ఉచితంగా…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు