రైతులకు కమిషన్ దారులకి డిష్యూ డిష్ ఖమ్మం మిర్చి మార్కెట్
జిల్లా కేంద్రంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం కమిషన్ దారులు, రైతులు మధ్య వివాదం నెలకొంది. ఈ వారంలో మార్కెట్ కు అధికంగా మిర్చి బస్తాలు వచ్చాయి. శుక్రవారం ఒక క్వింట మిర్చి ధర రూ. 20,800 ఉండగా శనివారం…
దశలవారీగా కార్యాచరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ జర్నలిస్టులకి హామీ
ఆందోళన అవసరం లేదు *దశల వారి ప్రక్రియకు కార్యాచరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఖమ్మం ఫిబ్రవరి 20: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖమ్మం జిల్లా…
నిర్లక్ష్యాల నీడలో ఖమ్మం పత్తి మార్కెట్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకటైన పత్తి మార్కెట్ యార్డు నిర్లక్ష్యం నీడలో కొనసాగుతుందివ్యవసాయ మార్కెట్ కు గత మూడు రోజులుగా సెలవులు రావడం తో కోట్లు విలువ చేసే పత్తిని మార్కెట్లో ట్రేడర్స్ నిల్వ ఉంచారు. లారీలు లేకపోవడం వలన తాము…
జర్నలిస్టులకు మద్దతుగా నిలుస్తామని సిపిఎం పార్టీ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు వెల్లడి
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు .. ఐదు ఎకరాలు ఎలా సరిపోతాయి?
తీర్థాల జాతరకు ప్రతిష్టమైన బందోబస్తు సిపి విష్ణు వారియర్స్
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్ మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శనివారం ఖమ్మం రూరల్…
