సామ్రాజ్య పట్టాభిషేకానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ భద్రాచలం రాక
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేంచేసి ఉన్న సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 30/3/2023 సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు కలెక్టర్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను సెలవు పందిళ్లను క్యూలైన్లను ప్రసాదాలు లడ్డూలు, పులిహార పరంబరాలని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు…
