Month: November 2025

విద్యార్థులకు న్యాయమైన పోషక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 25 విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యార్ధుల నైపుణ్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యం పదవతరగతి ప్రాక్టీస్ పరీక్షలు రాయడం వల్ల ఒత్తిడి…

బీసీల పైన రాజకీయ వివక్షత దుర్మార్గమని బీసీ జేఏసీ నాయకుల ఆరోపణ చేశారు

బీసీలపై రాజకీయ వివక్షత దుర్మార్గం— బిసిలకు 22శాతం రిజర్వేషన్ లను పట్టిష్టంగా అమలు చేయాలి— బీసీ రిజర్వేషన్లపై జిల్లా కలెక్టర్ పునర్ ఆలోచనచేసి న్యాయం చేయాలి— న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం— బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ఆర్జెసి కృష్ణ, మేకల…

చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయం సాధించిన పెరిక కుల బంధువులను ఘనంగా సన్మానించుకోవడం రాష్ట్ర అధ్యక్షుడు గాటిక విజయ్ కుమార్ ఉన్నారు

వాసవి గార్డెన్ ఖమ్మం బులియన్ మర్చంట్ ఏసీ ఫంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం.ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 23 ))పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘ ప్రైవేట్ లిమిటెడ్…

మున్నూరు కాపు వన సమారాధన మహోత్సవ కార్యక్రమం కాళ్ళ రామారావు మామిడి తోట యందు వన భోజన కార్యక్రమం ఆర్ జె సి కృష్ణ గారి ఆధ్వర్యంలో

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 23 మున్నూరు కాపు వన సమారాధన మహోత్సవ కార్యక్రమం కాళ్ల రామారావు మామిడి తోట యందు అంగరంగ వైభవంగా ఆటపాటలతో బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు కుల సంఘ బాంధవులు…

నగరం మున్నూరు కాపు సోదరుని ఘనంగా సన్మానించిన ఆర్ జె సి కృష్ణ

నగర మున్నూరు కాపు సోదరులను సన్మానించిన ఆర్ జె సి కృష్ణ ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 19 ))ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఎన్నికల్లో మున్నూరు కాపు సోదరులు…

ఖమ్మం గ్రానైట్ అండ్ మార్కర్ అసోసియేషన్ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 17 ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవంసోమవారం గుర్రాలపాడు రోడ్డు తేల్దర్పల్లి మామిడి తోట వనభోజనం కార్యక్రమంగ్రానైట్ మార్కర్ అసోసియేషన్ పాలకమండలి పాత కమిటీ ఏర్పాటై…

17 18 తేదీల్లో కలవకుంట్ల కవిత పర్యటన జాగృతి జనంబాట పేరుతో ప్రజల వద్దకు…

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 14 17, 18 తేదీల్లో కవిత పర్యటనజాగృతి జనంబాట పేరుతో ప్రజల వద్దకు…తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నవీన్జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 17, 18 తేదీల్లో ఖమ్మం…

యువత రావాలి మార్పు కోసం వచ్చాం మీ ముందుకి పిలుపునిచ్చిన ప్యానల్ అభ్యర్థులుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 12 ))చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సన్నాక సమావేశం కోణార్క్ హోటల్లో ముఖ్య అతిథులు అతిరథ మహారధులు సమక్షంలో నిర్వహించుకున్నారుఉద్దేశం కురివెళ్ల ప్రవీణు అండ్ గొడవర్తి శ్రీనివాసరావు గారి ప్యానల్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్య విషయం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శుల ఈసీ నెంబర్స్ ఈ ఫ్యాను అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించవలసిందిగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు వ్యాపారవేత్తల మా యొక్క ఫ్యానుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించవలసిందిగా అధ్యక్షుడిగా కురివెళ్ల ప్రవీణ్ కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు మరియు ఈసీ నెంబర్స్ లక్ష్మీ కాంతారావు మాటేటి కిరణ్ నేరెళ్ల శేషగిరిరావు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ ప్యానల్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కురువెళ్ల ప్రవీణ్ గారు అభ్యర్థించారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరుకూరి కృష్ణమూర్తి చిన్నికృష్ణ రావు వేములపల్లి వెంకన్న కొప్పు నరేష్ కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు పసుమర్తి రామ్మోహన్ కమ్మర్తకు మురళి వెండి బంగారం శాఖ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నందగిరి సదానంద చారి కిరాణ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు హాజరై కురువెల్ల ప్రవీణ్ గారి ప్యానల్ ని మద్దతు తెలియజేశారు వర్తక వ్యాపారవేత్తల సమస్యల్ని వాళ్లకి అండగా ఉంటూ సమస్యల్ని పరిష్కరించే దిశగా మా యొక్క ప్యానల్ అభ్యర్థులు నీకు మీ వ్యాపారాలకు అండదండగా నిలవడానికి మీ ముందుకు వచ్చాము మార్పు కోసం88 సంవత్సరాల చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ని పునర్ నిర్మించాలని మా లక్ష్యానికి మీ అందరి తోడ్పాటును అం�

వెండి బంగారం శాఖ ఆధ్వర్యంలో పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 11 చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వ్యాపారులకు వెండి బంగారం శాఖ…

ఖమ్మం నగర ప్రాముఖ్య జర్నలిస్టు వెంపటి నాయుడు గారి కుమారుడ విజయేంద్ర బాబు అనుష కుమారుడి బారసాల మరియు నామకరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు గౌరోజు వసంత బాబు దంపతులు విచ్చేసి ఆశీర్వదించారు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 1 బారసాల మరియు నామకరణం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన dccb.మాజీ చైర్మన్ ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 1 ))ఖమ్మం నగరంలో ప్రాముఖ్య జర్నలిస్ట్…

You missed