నామా నాగేశ్వరరావు ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు గాయత్రి రవి
ఎంపీ వద్దిరాజు ఖమ్మం క్యాంపు ఆఫీసులో మీటింగ్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు (మన జ్యోతి )ఏప్రిల్ 6 లోకసభ ఎన్నికలలో నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ అసమర్థ పాలన చూసి ప్రజలిప్పుడు బాధపడుతున్నరు: ఎంపీ…
