ముదిగొండ మండలంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ముదిగొండ సమావేశంలో.. ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 మన జ్యోతి బీజేపీ పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఐటీ,డీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నరు: ఎంపీ రవిచంద్ర బీజేపీ నాయకుల వేధింపులకు మహానేత కేసీఆర్,…
