Category: సత్తుపల్లి నియోజకవర్గ

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా తోట కిరణ్ కార్యదర్శిగా జమ్ముల రాజేష్ రెడ్డి ఎన్నిక అభినందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు (( ఖమ్మం విఎన్బి స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు )) సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా తోట కిరణ్ (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా జమ్ముల రాజేష్ (హెచ్ఎంటీవీ)…

నామా నాగేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

నామ గెలుపే లక్ష్యంగా పని చేయాలి 10 ఏళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి కార్యకర్తలకు అండగా ఉంటా తల్లాడలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య జెండా.. అజెండా ఒక్కటే…కారు గుర్తుకు ఓటేసి…

సత్తుపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే మట్టా దయానంద్ రాగమయి

04-03-24(సోమవారం )- సత్తుపల్లి పట్టణం – మున్సిపల్ ఆఫీస్ – సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ లో EX సఫీషీయో క్రింద సత్తుపల్లి మున్సిపల్ సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం…

సత్తుపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే మట్టరాగమయి

03-03-24(ఆదివారం )- సత్తుపల్లి పట్టణం – ప్రభుత్వ హాస్పిటల్ – సత్తుపల్లి పట్టణ, ప్రభుత్వ హాస్పిటల్, మాతా శిశు సంక్షేమ వార్డ్ లో తల్లి, పిల్లలు ను కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్…

హైదరాబాదులో సింగరేణి సిఎండి కలుసుకొని తమ సమస్యల్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి తెలియజేశారు

హైదరాబాద్ – సింగరేణి సీఎండీ గారిని కలుసుకొని సత్తుపల్లి పట్టణం లోని జ్యోతి నిలయం స్కూల్ రోడ్ నుండి కిష్టారం హైవే రోడ్ వరకు రోడ్ EXTENTION చేస్తూ 4 వ లైన్ హైవే రోడ్ మరియు సెంట్రల్ డివైడర్ &…

25-12-23(సోమవారం )-సత్తుపల్లి పట్టణం – MR గార్డెన్స్ – సత్తుపల్లి పట్టణం లోని MR గార్డెన్స్ లో సింగరేణి ఎన్నికల ప్రచారం సందర్బంగా సత్తుపల్లి సింగరేణి కార్మికుల ను కలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కు అండగా ఉంటుంది అని, సింగరేణి కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంది అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC ని గెలిపించాలి అని సింగరేణి కార్మికులకు తెలిపారు…. INTUC గుర్తు గడియారం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలి అని కార్మికుల ను కోరారు… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం అని తెలిపారు…. సత్తుపల్లి సింగరేణి కార్మికుల కు పూర్తి స్థాయి లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు …

మన జ్యోతి పేపర్ …..జాజికాయ సాగుకు మంత్రి తుమ్మల శ్రీకారం.
…..పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగు.
…..జాజికాయ సాగులో కేరళ అగ్రస్థానం
…..తెలంగాణలో తొలిసారిగా తన వ్యవసాయ క్షేత్రంలో జాజికాయ సాగుకు తుమ్మల సాగుబాట
….నాడు పామాయిల్ ….నేడు జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా మారిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.
…..

….. జాజికాయ సాగుకు కేరాఫ్ గా మారింది కేరళ.నష్టాలు లేకుండా దీర్ఘకాలిక లాభాలతో రైతన్న ఇంట సిరులు కురిపిస్తోన్న జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల. పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా నిలిచి.. కేరళ కే పరిమితమైన జాజికాయ సాగును తన వ్యవసాయ క్షేత్రంలో మొదలు పెట్టీ.. నాడు పామాయిల్ సాగుకు ప్రాణం పోసి నేడు జాజికాయ సాగుతో వాణిజ్య వ్యవసాయంలో తనదైన ముద్ర వేసీ ఆధునిక వ్యవసాయం వైపు రైతాంగానికి బాటలు వేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.

…తుమ్మల నాగేశ్వర్ రావు…వ్యవసాయ శాఖ మంత్రి.సహజంగా రాజకీయాల్లో ఉన్నవారు పదవుల్లో ఉన్నా లేకున్నా వారి సొంత వ్యాపారాలో లేదా కాంట్రాక్టులో లేదంటే కుటంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.కానీ మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యవసాయం…

సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రులు కేటీఆర్ పువ్వాడ జై ఎంపీలు ఎమ్మెల్యేలు

Sathupalli/30.09.2023 తేజ వార్త తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి నియోజకవర్గ ఖమ్మం నగరంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర గారు,…

సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు పువ్వాడ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన మంత్రులు హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు.. ఎమ్మెల్యే సండ్ర…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలెక్టర్

ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టాం..మంత్రి పువ్వాడ. ▪️కొనుగోలు కేంద్రాలకు 4.03 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం..230 కేంద్రాలు ఏర్పాటు. ▪️రెజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా…

You missed