దేశ సంస్థల పైన సమస్యల పైన కేంద్రాన్ని నిలదీస్తామని బిఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నాయకులు హెచ్చరించారు
దేశ సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం యూసీసీ , ద్రవ్యోల్బణం, విభజన సమస్యలపై రాజీలేని పోరు గవర్నర్ల వ్యవస్థపై చర్చకు పట్టు సమావేశాల గడువు పొడిగించాలి బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఖమ్మం, జూలై 19 : దేశంలో…
