రఘునాథపాలెం మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి మహమ్మద్ అలీ పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, మహమూద్ అలీ. రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్.. రూ.50 లక్షలతో తహశీల్దార్ కార్యాలయం.. నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్…
