Category: TELANGANA

రఘునాథపాలెం మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి మహమ్మద్ అలీ పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, మహమూద్ అలీ. రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్.. రూ.50 లక్షలతో తహశీల్దార్ కార్యాలయం.. నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్…

కులవృత్తిదారులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు

విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు సిఎం కేసిఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం.. కుల, చేతి వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో వారికి రూ.లక్ష ఇవ్వాలని తలచి నేటి నుండి అమలు…

మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కెసిఆర్ ముందుచూపు ద్వారానే సాధ్యమైనది

విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వనపర్తి నాయుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం.. ▪️చెరువులను నీటితో నింపిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే. ▪️చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలు. ▪️చెరువుల్లో ఉచిత చేపలు వేయడంతో లక్షల మందికి ఉపాధి.…

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు భాగంగా చెరువుల పండగ లకారం ట్యాంక్ బండ పైన

ఊరూరా చెరువుల పండగల ఖమ్మం లకారం ట్యాంక్ బండ పైన ఫిష్ ఫెస్టివల్ పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు చెరువుల…

Idoc సోలార్ ప్లాంట్ కోటి రూపాయలు వ్యయంతో నిర్మాణ పనులకి భూమి పూజ చేసిన మంత్రి పువ్వాడ అజయ్

IDOC లో కోటి రూపాయిలతో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ▪️రూ.17 లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ రూం ప్రారంభోత్సవం.. ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయం నందు రూ.17లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ రూం ను రవాణా…

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ నిరంతరం విద్యుత్తును పరిశ్రమలకు ప్రోత్సాహాలు మంత్రి పువ్వాడ అజయ్ ప్రభుత్వం ప్రోత్సాహాలని అందిస్తుంది

నేడు పరిశ్రమలకు నిరంతర విద్యుత్ తో పాటు, స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం.. ▪️రాష్ట్రంలో Faxconn స్థాపన వల్ల ఏకకాలంలో 1లక్ష ఉద్యోగాలు.. ▪️దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా IT Hub లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలలో మాట్లాడిన…

సురక్ష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎస్పి వినీత్ ips కోరడమైనది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాVNB news staff reporter vempatti Naidu సురక్షా దినోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది…

ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం మంత్రి కేటీఆర్ కొనియాడారు మంత్రి పువ్వాడ అన్నారు

ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..▪️కేసీఅర్ గారు చేపట్టిన అనేక సంస్కరణ వల్లే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.నేడు దేశంలోనే తెలంగాణ అత్యంత భద్రత గల రాష్ట్ర.▪️ఖమ్మంను కమిషనరేట్ గా చేకుకోడం వల్ల జిల్లాలో పౌరుల భద్రత మరింత పెరిగింది.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది…

వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది మంత్రి పువ్వాడ అన్నారు

వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ రూ.228 కోట్ల ఆర్థిక సాయం.. ▪️ఎకరాకు రూ.10వేలు, ఖమ్మం జిల్లాలు 23 కోట్లు.. ▪️నేటి నుండి పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. రైతు ఉత్సవాల్లో ప్రకటించిన మంత్రి పువ్వాడ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో…

తెలంగాణ బిడ్డలకు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ గాయత్రి రవి

ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిడ్డలకు శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర మహానేత కేసీఆర్ తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దారు, ఇంకా అభివృద్ధి చేస్తున్నారు:ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి…

You missed