Category: Uncategorized

నాడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది గ్రామీణ వైద్యులే. స్పర్శ సామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్ అన్నారు

నాడు నేడు ప్రజల ఆరోగ్యాలు కాపాడేది గ్రామీణ వైద్యులే…స్పర్శసామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్…ఐక్యతే ఆర్ఎంపి ల సమస్యలకు పరిష్కారం..ఘనంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా ఎనిమిదోవ మహసభ………హజరైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ,జిల్లా నాయకులు…నాడు రవాణా సౌకర్యం లేని రోజుల్లో నేడు అన్ని…

ఖమ్మం ట్రంక్ రోడ్డులో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత గుంటు మల్లేశ్వర స్వామి దర్శించుకున్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

ఖమ్మం నగరం ట్రంకు రోడ్డు లోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి గారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అయినా మల్లు నందిని గారు దర్శిదర్శించుకుని,అన్నప్రసాద వితరణ…

మేడిగడ్డ బ్యారేజి సందర్శనలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరు ఈ ఎన్ సి, ఇరిగేషన్ ఇంజినీర్లకు తలంటిన పొంగులేటి కాళేశ్వరం పై రెవెన్యూ మంత్రి ప్రశ్నలకు నోరు వెల్ల బెట్టిన ఈ ఎన్ సి అధికారులకు మంత్రి పొంగులేటి ప్రశ్నల వర్షం సాధారణ అంశాలకే…

దర్శన హాస్పిటల్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి మన్ననలు పొందాలి.*. బిపిఎల్ కేటగిరీ కి రాయితీ విధానంలో సేవలందించాలి.. ఖమ్మం నగరంలో నూతన శ్రీ దర్శన హాస్పిటల్ ను ప్రారంభించిన.. డిప్యూటి సీఎం సతీమణి మల్లు నందిని. ఖమ్మం బ్యూరో డిసెంబరు 22 మన…

పాలేరు నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ మహాజన అభ్యర్థిగా మంద సంజీవరావు పోటీ చేస్తున్నారు

పాలేరు నియోజకవర్గ అభ్యర్థి మంద సంజీవరావు ను అధిక మెజారితో గెలిపించుకోవాలి . ఖమ్మం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో జరిగిన దైవజనుల సదస్సులో పాలేరు నియోజకవర్గ అభ్యర్థి మంద సంజీవరావు ను దైవజనులను ఉద్దేశించి మాట్లాడుతూ జరిగింది…

Khammam/01.10.2023

తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం రూ.1.47కోట్లతో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు,…

కోటి వృక్షో అర్చన కార్యక్రమం ముగింపు వజ్రోత్సవ వేడుకల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సండ్రా

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. పెనుబల్లి మండలం, బ్రాహ్మలకుంట పరిధిలోని పులిగుండాల ప్రాజెక్టు కట్ట పై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే…

తేజ వార్త ఖమ్మం సిటీ :

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరం…

టిఆర్ఎస్ పార్టీలో లేడని మువ్వా విజయ్ బాబు పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి హెచ్చరించిన తాళ్లూరి బ్రహ్మయ్య

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు బీఆర్ఎస్ లో లేరనే మువ్వా పై కక్ష సాధింపు చర్యలు – రైతుల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ అక్రమాలు జరిగాయని తప్పుడు కేసులు బనాయింపు– కోర్టుల నుంచి స్టే…

తీర్థాల జాతరకు ప్రతిష్టమైన బందోబస్తు సిపి విష్ణు వారియర్స్

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్ మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శనివారం ఖమ్మం రూరల్…

You missed