Latest Post

కొణిదెల వారి రిసెప్షన్ వేడుక సప్తపది కళ్యాణ మండపం బైపాస్ రోడ్డు ఖమ్మం రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మార్కెట్ చైర్మన్ రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం

శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు..

డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ గారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు…

క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు…

జీవి మాల్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Khammam/25.11.2023 మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ GV మాల్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. వస్త్ర రంగలో ప్రముఖు మాల్ GV మాల్ అధినేత గుర్రం ఉమా మహేశ్వర రావు అధ్వర్యంలో మామిళ్ళగుడెంలోని వారి నివాసంలో GV మాల్ ఉద్యోగులు,…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

*తెలంగాణ ప్రచారంలో సరికొత్తగా ముందుకు సాగిన ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో అత్యంత సామాన్యులతో కలిసి ముందుకు సాగిన ప్రియాంక గాంధీ వేదికపైకి దళిత వికాలంగా వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడిన వైనం ఆదివాసీ, గిరిజనులను, దళిత, మైనారిటీ పాపని…

తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం

ముదిరాజుల ప్రధాన శత్రువు కాంగ్రెస్సే! ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జనాభాలో అత్యధిక సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజ్ జాతి ప్రజలను కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా అనేక రూపాలలో వంచించిందని ముదిరాజులు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ సౌకర్యాన్ని అనుభవించకపోవడానికి కాంగ్రెస్సే…

రఘునాధపాలెం మండలంలో పాపట్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థి ప్రచారం

Khammam/24.11.2023 మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ రఘునాధపాలెం మండలం GK బంజర, పాపటపల్లి గ్రామంలో ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఓట్లు అభ్యర్ధిస్తు ముందుకు కదిలారు.…

మున్నూరు కాపుల మద్దతు బిఆర్ఎస్ పార్టీకి ఎంపీ రవిచంద్ర అన్నారు

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ మున్నూరుకాపులు,బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది:ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ మున్నూరుకాపులకు సముచిత గౌరవమిచ్చింది: ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ మనది,ముఖ్య భూమిక పోషిస్తున్నం: ఎంపీ రవిచంద్ర రాష్ట్రంలో శాంతి వర్థిల్లుతున్నది,ప్రగతిపథాన పరుగులు పెట్టి…

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రచారం పువ్వాడ వసంతలక్ష్మి పువ్వాడ పువ్వాడ జయశ్రీ

Khammam/23.11.2023 విఎన్ బి న్యూస్ డిస్టిక్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం BRS అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ గారి గెలుపును కాంక్షిస్తూ తన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ గారు ఖమ్మం నగరంలో BRS మహిళ కమిటీ అధ్వర్యంలో…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు