Latest Post

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అన్నారు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు అర్హులైన వారికి మంజూరు చేసిన లైసెన్స్ మంత్రి పువ్వాడ

***పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు *” ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు అర్హులైన వారికి మంజూరు చేసిన లైసెన్స్ ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

చాకలి ఐలమ్మ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాల నిర్వహణపై రౌండ్ టేబుల్ సమావేశం

—- స్థానిక ఖమ్మం నగరంలోని మమతా రోడ్డు లకారం ట్యాంక్ బండ్ దారిలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు అనగా బుధవారం సాయంత్రం నాలుగు…

తేజ వార్త ఖమ్మం సిటీ డిస్టిక్ బ్యూరో వెంపటి నాయుడు
అట్టహాసంగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం

సినీనటి కృతిశెట్టి.. మంత్రి పువ్వాడ చేతుల మీదుగా 17వ షోరూం ఆరంభం ఖమ్మంలో సందడి చేసిన సినీనటి కృతిశెట్టి, జబర్దస్త్ టీమ్ సరికొత్త హంగులతో ఖమ్మంలో రెండవ బ్రాంచ్ ప్రారంభం భారీగా తరలివచ్చిన అభిమానులు ఖమ్మం సెప్టెంబర్ 2: ఖమ్మంలో అదునాతన…

గొప్ప ప్రారంభం శృతి చెట్టి జ్యోతి ప్రజ్వలన చేయనున్న …పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడ
………….
నేడే చెన్నై షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్
ఖమ్మం గుమ్మం నా వెలసిన అతిపెద్ద వస్త్ర, అభరణాల షోరూం

ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ తార కృతి శెట్టి , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పలువురు ప్రముఖులు రాకఖమ్మం, సెప్టెంబర్ 1: ఖమ్మం గుమ్మం నా అతిపెద్ద వస్త్ర, అభరణాల షోరూం నేడు ప్రారంభానికి సిద్ధమైంది. ఖమ్మం బైపాస్…

తేజ వార్త ఖమ్మం సిటీ ఖమ్మం బ్యూరో వెంపటి నాయుడు
………….
నేడే చెన్నై షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్
ఖమ్మం గుమ్మం నా వెలసిన అతిపెద్ద వస్త్ర, అభరణాల షోరూం

ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ తార కృతి శెట్టి , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పలువురు ప్రముఖులు రాకఖమ్మం, సెప్టెంబర్ 1: ఖమ్మం గుమ్మం నా అతిపెద్ద వస్త్ర, అభరణాల షోరూం నేడు ప్రారంభానికి సిద్ధమైంది. ఖమ్మం బైపాస్…

సీఎం కేసీఆర్ కి చిత్రపటానికి సంస్కృతి సారధి ఉద్యోగులచే క్షీరాభిషేకం

తేజ వార్త ఖమ్మం సిటీ సిఎం కేసీఅర్ గారి చిత్రపటానికి సాంస్కృతిక సారధి ఉద్యోగులచే క్షీరాభిషేకం.. ▪️కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి సత్కారం.. తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర…

ఐకమత్యంతోనే రాజ్యాధికారం… ఐకమత్యమే మన బలం.. మన బలగం…

ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం… ఐక్యమత్యమే మన బలం , మన బలగం……. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో లకారం ట్యాంక్ బండ్ వద్ద ఇటీవల నూతనంగా ప్రారంభమైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయంలో…

టిఎస్ఆర్టిసి కార్మికులకు గవర్నమెంట్ లో విలీనం ఆంధ్రప్రదేశ్ అనుభవాలను ఎస్డబ్ల్యూఎఫ్ ప్రతిపాదనలు

TSRTC కార్మికులు గవర్నమెంట్ లో విలీనం ఆంధ్రప్రదేశ్ అనుభవాలు SWF ప్రతిపాదములు అనే పుస్తకమును డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి లింగమూర్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ వెంకటేశ్వర్లు గార్ల చేతుల మీదుగా ఖమ్మం డిపో వద్ద ఉదయము ఆవిష్కరణ చేయటం జరిగిందిఆంధ్రప్రదేశ్…

కోటి వృక్షో అర్చన కార్యక్రమం ముగింపు వజ్రోత్సవ వేడుకల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సండ్రా

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. పెనుబల్లి మండలం, బ్రాహ్మలకుంట పరిధిలోని పులిగుండాల ప్రాజెక్టు కట్ట పై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే…

జనసంద్రంగా మారిన తనికెళ్ల వైరా రహదారి

అడుగడుగునా మదన్ లాల్ కు ఘన స్వాగతం అంబేద్కర్ విగ్రహం కి పూల మాల వేసిన మదన్ లాల్ వైరా లో భుతల్లి ని ముద్దాడిన మదన్ లాల్ ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా చూసుకుంటా 24 గంటలు ఎప్పుడైనా నాకు ఫోన్…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు