Latest Post

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అన్నారు

వర్తక వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి అన్నారు

Khammam/24.08.2023 తేజ వార్త ఖమ్మం సిటీ వర్తక వ్యాపారాలకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ▪️ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ. ఖమ్మం వర్తక, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని, ఏ నాడు మీకు భారం కాలేదని రవాణా…

తేజ వార్త ఖమ్మం సిటీ :

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరం…

పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు

Khammam/15.08.2023 VNB TV NEWS kmm VEMPATTI NAIDU స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కామెంట్స్.. స్వాతంత్ర పోరాటంలో మన జిల్లాకు విశిష్ట స్థానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలలో…

2000 అడుగుల జాతీయ జెండాని జండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Khammam/15.08.2023 VNB TV NEWS kmm VEMPATTI NAIDU రెండు వేల అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ.. ▪️జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బోడెపుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వేల మీటర్ల పొడవు…

వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ మరియు అధికారులు

Khammam/11.08.20 23 తేజ వార్త జాతీయ దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు వెజ్ అండ్ నాన్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ. ▪️పనుల ఆలస్యం పట్ల ఆగ్రహం.. ▪️త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఖమ్మం…

గృహ లక్ష్మీ పథకం అప్లికేషన్స్ ని త్వరగా వెరిఫికేషన్ చేయాల్సిన తాసిల్దారులకు ఆదేశించిన కలెక్టర్

VNBTVNEWS STAFF REPORTER VEMPATTI NAIDU kmm ఖమ్మం, ఆగస్టు 11: రెవిన్యూ సంబంధ అంశాలపై పెండింగ్ లేకుండా తహశీల్దార్లు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో తహసిల్దార్లతో జీవో…

2023 25 కు సంవత్సరానికి నూతన మధ్యo పాలసీ రిజర్వేషన్ కలెక్టర్ లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించడమైంది

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఖమ్మం, ఆగస్టు 3: 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ లను లక్కీ డ్రా ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. ఖరారు చేశారు. గురువారం డిపిఆర్సీ…

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాల్ని నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్

VNB TV NEWS KMM vempatti Naidu staff reporter పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న వాహనాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌. నగరంలోని పలు ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు నెంబరు…

పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి వి గౌతమ్ ఆదేశించారు

తేజ వార్త డిజిటల్ మీడియా డైలీ పేపర్ ఖమ్మం, ఆగస్టు 3: పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి, పిల్లలతో…

స్వేచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పి వి గౌతమ్ మీడియా సమావేశం

VNB TV NEWS kmm vempatti Naidu staff reporter స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పారిశుధ్యం పచ్చదనం కార్యక్రమాల లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ పేర్కొన్నారు.…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు