Latest Post

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అన్నారు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలించింది శాశ్వత పరిష్కారానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆర్ సి సి కాంక్రీట్ వాల్ నిర్మాణం

★మున్నేరు వరదకు శాశ్వత పరిష్కారం చూపిన తెలంగాణ ప్రభుత్వం ◆ఫలించిన మంత్రి పువ్వాడ కృషి ఖమ్మం మున్నేరు కు రెండు వైపులా RCC కాంక్రీట్ వాల్ నిర్మాణం.ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కృషి.కరకట్ట నిర్మాణ చేపడితే చాలా మంది…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం జిల్లా వాసులుగా మంత్రి పువ్వాడ ఎంపీలు నామ రవీంద్ర అండగా ఉంటామని భరోసా

VNB TV NEWS kmm vempatti Naidu staff reporter bcm ➡️ మీతోనే మేమున్నాం.. భయం వద్దు : వరద బాధితులకు ఎంపీ నామ భరోసా ➡️ భద్రాచలం గోదావరి వరద ప్రాంతాల్లో ఎంపీ నామ నేతృత్వంలో ఎంపీల విస్తృత…

హెలికాప్టర్ ద్వారా మంత్రి అజయ్ ఏరియల్ సర్వే

వి ఎన్ బి న్యూ స్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు భద్రాచలం మంత్రి పువ్వాడ ఏరియల్ సర్వే.. ▪️చర్లలోని పునరావాస కేంద్రంకు వెళ్లి బాధితులను కలిసి వారితో మాట్లాడారు ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి…

అధికారులు సిబ్బంది తక్షణం సహాయక చర్యల్లో పాల్గొనండి మంత్రి ఆదేశించడం జరిగింది

VNB TV NEWS kmm vempatti Naidu staff reporter అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనండి.. నిర్విరామంగా కురుస్తున్న వర్షాల ధాటికి మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని రవాణా శాఖ…

మయూరి సెంటర్లో వెంకటేశ్వర హాస్పిటల్ ఎదురుగా మృతదేహం కుటుంబ సభ్యులు ఆందోళన

VNB TV NEWS kmm vempatti Naidu staff reporter వి ఎన్ బి న్యూస్ మయూరి సెంటర్ వెంకటేశ్వర హాస్పిటల్ ఎదురుగా ఆందోళనఒక డాక్టర్ నిర్వాకంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందివైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడవలసిన వైద్యుడు…

VNB TV NEWS kmm vempatti Naidu staff reporter

ఖమ్మం, జూలై 25: మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక కాల్వఒడ్డు వద్ద మున్నేరు ఉధృతిని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా…

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత కేటీఆర్ ది VNB TV NEWS kmm vempatti Naidu staff reporter ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటిఆర్.. ▪️తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత కేటిఆర్ ది.. ▪️మంత్రి పువ్వాడ…

ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం పట్టణ లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు VNB TV NEWS kmm vempatti Naidu staff reporter ఖమ్మం పట్టణ లారీ యజమానులు…

లోక్సభలో వాయిదా తీర్మానానికి టిఆర్ఎస్ పార్టీ పట్టు ప్రధాని మౌనం వీడిలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి

VNB TV NEWS New Delhi pratinidhi vempatti Naidu మణిపూర్ హింసాకాండపై వాస్తవాలు ప్రజలకు చెప్పాలి ప్రధాని మోదీ మౌనం వీడాలి లోక్ సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం సభను వాయిదా వేసి, కేంద్రం తప్పించుకుంది కేంద్రాన్ని వదిలే ప్రసక్తేలేదు…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు