Latest Post

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు మరియు బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అన్నారు

చీమలపాడు బాధితులకు అండగా మంత్రి పువ్వాడ అజయ్

చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. ▪️బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన మంత్రి పువ్వాడ. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ఏప్రిల్ 25 జిల్లా ప్రతినిధి వెంపటి నాయుడు…

ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీలు పాల్గొన్నారు

KHAMMAM/25.04.2023 Scroll points ▪️సమన్వయంతో ముందుకు సాగుదాం.. ▪️ఊరూరా అభివృద్ధి.. గడపగడపకూ సంక్షేమం. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అజేయ విజయాన్ని…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని 46వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్నితెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులుశ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 46 వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందుఖమ్మం…

సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు పువ్వాడ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన మంత్రులు హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు.. ఎమ్మెల్యే సండ్ర…

బిఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా కల్పించే అందుకే ఆత్మీయ కుటుంబ సభ్యులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా

25న ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యకర్తలకు భరోసా కల్పించేందుకే- మంత్రి అజయ్ కుటుంబ సమేతంగా తరలిరావాలని ఆత్మీయులకు పువ్వాడ ఆహ్వానం ఖమ్మం నగరంలోని మమతా కళాశాల గ్రౌండ్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలెక్టర్

ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టాం..మంత్రి పువ్వాడ. ▪️కొనుగోలు కేంద్రాలకు 4.03 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం..230 కేంద్రాలు ఏర్పాటు. ▪️రెజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా…

సంపుకుంటారు.. సాదుకుంటారో ప్రజలే తెలుసుకోవాలి.. మంత్రి పువ్వాడ

సాదుకుంటారా.. సంపుకుంటారా.. మంత్రి పువ్వాడ. పొలిటికల్ పవర్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం అనునిత్యం అలుపెరగుండా కృషి చేస్తూ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న BRS రాష్ట్ర ప్రభుత్వాన్ని సాదుకుంటారా లేదంటే సంపుకుంటారా ఆలోచించాలని…

సీక్వెల్లో ఈద్ ముబారక్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మంత్రి పువ్వాడ అజయ్

దావత్-ఏ-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ. ▪️గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం. ▪️వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ…

44 డివిజన్లో ఇస్తారు విందు ఇచ్చిన కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి,ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా పువ్వాడ అజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగాఈ రోజు ఖమ్మం నగరంలోని 44 వ డివిజన్లోని కుల్ఫాయే రాశుద్దిన్ మసీద్,ఆశ్రిన్ ముబషరా మసీద్,మసీద్ – ఏ- తోహిద్ నందు కార్పొరేటర్ పాలెపు విజయ…

19/4/23/mantri puvad Ajay Kumar గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్క నాటిన మంత్రి

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. వేడుక ఏదైనా గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా మారింది. నేడు రాష్ట్ర రవాణా…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు