Month: March 2024

కాపు కార్పొరేషన్ కి ఆమోదం తెలిపిన క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలియజేసిన కాపు సంఘ నాయకులు

కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు ధన్యవాదాలు తెలిపిన కాపు సంఘం నాయకులు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేసింది. మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్…

36వ డివిజన్లో హెల్త్ సెంటర్ ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నగర మాజీ కార్పొరేటర్ ఎర్ర బాలగంగాధర్ తిలక్ కృషి ఎనలేనిది అని కొనియాడిన ప్రజలు

తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన తిలక్ ఖమ్మం బ్యూరో మార్చి 13 (మన జ్యోతి) తాను అడిగిన వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం నియోజకవర్గం 36 డివిజన్ లో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నియోజకవర్గం…

దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్

దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దూదేకులం ను ప్రభుత్వం ఆదుకోవాలి విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా ఖమ్మం, ప్రతినిధి మార్చి 13 మన జ్యోతి దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్బాష్ దూదేకుల…

మర్లపాడు సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయి

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (మన జ్యోతి)ఇచ్చిన మాట తప్పం ….MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కల్లూరు మండలం – మర్లపాడు గ్రామం -మర్లపాడు గ్రామం లో 5 లక్షలు రూపాయల నిధులతో సీ.సీ రోడ్లు నిర్మాణం పూర్తి ఐనా…

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఒక చిన్నారి బాలుడు సాంబారు గిన్నెలో పడిన మెరుగైన వైద్యం అందించాలని జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి డాక్టర్ని ఆదేశించారు

సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి.. ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి…

పార్లమెంటు ఎన్నికల్లో లోపు కాపు కార్పొరేషన్ ఏర్పాట్ల పైన స్పష్టత ఇవ్వాలని కాపు సంఘం నాయకులు డిమాండ్

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (తెలుగు ప్రభ) పార్లమెంట్ ఎన్నికలోపు మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి . గత బిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు ను విస్మరించింది . విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు…

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారి దంపతులను సన్మానించిన తుమ్మల

సుప్రీం కోర్ట్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శివమాల దంపతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారుఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలోఅభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం జరిగిందిఖమ్మం…

సావిత్రి భాయ్ పూలే 127 వ వర్ధంతిని గూడూరు సీతామాలక్ష్మి ట్రస్ట్ వ్యవస్థాపకులు ఘన నివాళి

ఖమ్మం ప్రతినిధి మార్చ్ 10 మన జ్యోతిఈ సమాజానికి అక్షర బిక్ష పెట్టిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేగుడూరు సీతామాలక్ష్మిఖమ్మం: ఖానాపురం హవేలీ సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చిప్ప సత్యవతి గారి…

నాడు నేడు ప్రజల ఆరోగ్యాలు కాపాడేది గ్రామీణ వైద్యులే…స్పర్శసామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్…ఐక్యతే ఆర్ఎంపి ల సమస్యలకు పరిష్కారం..ఘనంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా ఎనిమిదోవ మహసభ………హజరైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ,జిల్లా నాయకులు…నాడు రవాణా సౌకర్యం లేని రోజుల్లో నేడు అన్ని రకాల సౌకర్యాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ప్రాణాలు కాపాడే విషయంలో ఎక్కువ శాతం గ్రామీణ వైద్యులు ఉంటారని స్పర్శ సామాజిక అధ్యయన వేదిక కీలక బాధ్యులు కాకి భాస్కర్ అన్నారు. ఖమ్మం పట్టణంలో ని ఎస్ఆర్ కన్వెన్షన్ హల్లో ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా 8వ మహసభ ఆదివారం జిల్లా అధ్యక్షుడు బోమ్మినేని కొండలరావు జిల్లా కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్ రావు అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా పరిమితమకు మించి వైద్యం చేయకుండా ప్రాథమిక వైద్యం మాత్రమే చేయలన్నారు.అనంతరం గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పంగా మల్లేశం స్టీరింగ్ కమిటీ సభ్యులు యం రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం ఎన్ రాజు రాష్ట్ర కోశాధికారి యం నాగేంద్రం ఉపాద్యాక్షులు కొండారెడ్డి ఉమ్మడి క్రిష్ణా జిల్లా అధ్యక్షులు కె క్రిష్ణమూర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు బండి కొమరయ్య రాంమూర్తి లు మాట్లాడుతూ ప్రజలు మనవైపు ఉన్నారని ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వైద్యం అందించలన్నారు. ఐక్యత తోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరమౌతాయన్నారు.రెండు రాష్ట్రాలలో ఉన్న ఆర్ఎంపి ల సంఘాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్ఎంపిడబ్యూఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంగర గోపి కె బిక్షమయ్య నారాయణ రావు ఎస్ కోటేశ్వరరావు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుకు వెంకటేశ్వర్లు సహయ కార్యదర్శి ఎస్వీ రామారావు జిల్లా ఉపాధ్యక్షుడు జెడి మూర్తి ప్రచార కార్యదర్శి జి రామారావు జిల్లా కమిటీ సభ్యులు షేక్ నాగుల్ మీరా ముజీ టి పి బి చారి మురహరి కాంతారావు అక్కినల్లి నాగేశ్వరరావు పుల్లారెడ్డి మాధవరెడ్డి రహీం కిషోర్ వెంకటరమణ భాస్కర్ శ్రీనివాస్ రావు ఖాసీం జలందర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.అన్నం సేవ ఫౌండేషన్ కి అన్నదానం….ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా మహసభ సందర్భంగా మిగిలిన బోజనం కూరలను అన్నం సేవా ఫౌండేషన్ బాధ్యలుకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహకులు శ్రీనివాస్ రావు ఆర్ఎంపిడబ్యూఏ సంఘానికి క్రుతజ్ఞతలు తెలిపారు….

నాడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది గ్రామీణ వైద్యులే. స్పర్శ సామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్ అన్నారు

నాడు నేడు ప్రజల ఆరోగ్యాలు కాపాడేది గ్రామీణ వైద్యులే…స్పర్శసామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్…ఐక్యతే ఆర్ఎంపి ల సమస్యలకు పరిష్కారం..ఘనంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా ఎనిమిదోవ మహసభ………హజరైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ,జిల్లా నాయకులు…నాడు రవాణా సౌకర్యం లేని రోజుల్లో నేడు అన్ని…

You missed