Month: April 2024

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు ఖమ్మం: రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్న సందర్భంగా ఉభయ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఓ…

ఖమ్మం పార్లమెంట్ టికెట్ పై ఆశలపై నీళ్లు చల్లిన ఎఐసిసి వంకాయలపాటి రాజా వైపు మొగ్గు

ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్… తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం… వేరే పేర్లు సూచించాలని కోరిన ఏఐసీసీ అయోమయంలో మంత్రులు… కీంకర్త్యం అనే ఆలోచనతో మల్లగుల్లాలు మంత్రులతో విడి వీడిగా రాహుల్ తో పాటు అంతరంగికుల చర్చలు మళ్ళీ ఆశావహులు…

ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అత్యధిక ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు

👉 🔸కష్టకాలం లో పార్టీకి అండగాఉంటా! 🔸 రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్ 🔸 ఖమ్మం లో బీ.ఆర్.యస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం 🔸 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర…

పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలు శుభకార్యాలకు పరామర్శకు హాజరై ఆశీర్వదించారు

పాలేరు నియోజకర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన నేలకొండపల్లి / ఖమ్మం రూరల్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకర్గంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో…

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో అగస్మాత్తుగా విజిట్ చేసిన మల్టీ జోన్ ఐజిపి ఏవి రంగనాథ్

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 06 మన జ్యోతిగంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం: మల్టీజోన్ ఐజీపీ ఏవీ.రంగనాధ్ గంజాయి సరఫరా , ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం మోపాలని మల్టీజోన్ ఐజీపీ ఏవి. రంగనాథ్ అన్నారు.…

నామా నాగేశ్వరరావు ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు గాయత్రి రవి

ఎంపీ వద్దిరాజు ఖమ్మం క్యాంపు ఆఫీసులో మీటింగ్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు (మన జ్యోతి )ఏప్రిల్ 6 లోకసభ ఎన్నికలలో నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ అసమర్థ పాలన చూసి ప్రజలిప్పుడు బాధపడుతున్నరు: ఎంపీ…

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు… -అన్నీ శాఖలను అధ:పాతాళానికి తొక్కారు -అప్పులను తీర్చుతూ సంక్షేమంను అందిస్తున్నాం -మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాం. -దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. తుక్కుగూడకు లక్షలాదిగా తరలిరావాలిముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల

నామా నాగేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

నామ గెలుపే లక్ష్యంగా పని చేయాలి 10 ఏళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి కార్యకర్తలకు అండగా ఉంటా తల్లాడలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య జెండా.. అజెండా ఒక్కటే…కారు గుర్తుకు ఓటేసి…

ముస్లిం యువత ఇస్తారు విందు ఏర్పాటు చేసిన యువత పిలుపుమేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరయ్యారు

ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 2 మన జ్యోతి T.N.G.O ఫంక్షనల్ హాల్‌ నందు ఖమ్మం ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మరియు విందుకు హాజరైన తుమ్మల గారు… రంజాన్ నెల ఉపవాసల పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు…

ఐదు ఎకరాల మేరకు సాగు చేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడి సహాయంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు

ఐదెకరాల మేర సాగుచేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడిగా రైతుబంధు ఇప్పటికే జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుబ్బలమంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదెకరాల వరకు…

You missed