ఖమ్మం ట్రంక్ రోడ్డులో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత గుంటు మల్లేశ్వర స్వామి దర్శించుకున్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
ఖమ్మం నగరం ట్రంకు రోడ్డు లోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి గారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అయినా మల్లు నందిని గారు దర్శిదర్శించుకుని,అన్నప్రసాద వితరణ…
