Category: KHAMMAM

పాలు ప్రభుత్వ స్కీముల ద్వారా ఒకటి పాయింట్ 1.92 కోట్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

Raghunadapalem/03.10.2023 తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నియోజవర్గం రఘునాథపాలెం మండలంలో పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో NREGS, SDF, SUDA నిధులు రూ.1.92కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను…

ఎంపీ రవిచంద్ర చొరవతో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ పెంపు

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ పెంపు ఖమ్మం, అక్టోబర్, 3: ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గడిచిన నాలుగేళ్లుగా దేశ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్న కమీషన్ పెంపుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్ పై ఇప్పుడిస్తున్న…

మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించారు

ఎంపీ వద్దిరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం. ▪️కాపులు గతంలో మాదిరిగానే “కాపు కాసి”విజయానికి తోడ్పడాలి: మంత్రి పువ్వాడ. ▪️ఎంపీ రవిచంద్ర గత ఎన్నికల్లో ఈ పార్టీలో ఉన్నట్టయితే మరింత మెజారిటీ సాధించేవాడిని: మంత్రి పువ్వాడ.…

Khammam/01.10.2023

తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం రూ.1.47కోట్లతో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు,…

కొనిజర్ల మండలం గుబ్బగుర్తి లో గోద్రెజ్ కంపెనీ 70 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పువ్వాడ శంకుస్థాపన చేశారు

Vnb న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడుఖమ్మం సెప్టెంబరు,30 :.కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెని రూ.70 కోట్లతో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫ్యాక్లరీకి రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…

ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడుఖమ్మం సెప్టెంబరు,30, :ఖమ్మం నగరంలో 1360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ…

సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రులు కేటీఆర్ పువ్వాడ జై ఎంపీలు ఎమ్మెల్యేలు

Sathupalli/30.09.2023 తేజ వార్త తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి నియోజకవర్గ ఖమ్మం నగరంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర గారు,…

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్

Khammam/30.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ▪️ఖమ్మం Vdo’s కాలని నందు రూ.8.54 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభించిన మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు.. ▪️కాల్వొడ్డు…

Rendu Telugu raastala kalyug ka deivam ఆవిష్కరించటం నా అదృష్టం అని మంత్రి కేటీఆర్ అన్నారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలియుగ దైవం లా… ఆరాధించే మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ మహనీయుడి విగ్ర ప్రతిష్ట …..తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కెటిఆర్ గారు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ…

డబ్బు సంచులతో వచ్చి మాయమాటలు చెప్పి దొంగల్ని నమ్మొద్దని ఎంపీ గాయత్రి రవి అన్నారు

ఎంపీ వద్దిరాజు గార్ల బీఆర్ఎస్ సభలో Date 29/09/2023 డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు:ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ ప్రజల పార్టీ, తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించనున్నరు:ఎంపీ రవిచంద్ర…

You missed