Category: KHAMMAM

పేదలు సొంత ఇంటి కల నెరవేర్చేది గృహలక్ష్మి పథకం మంత్రి అన్నారు

పేదల సొంత ఇంటి కల ను నెరవేర్చే గృహ లక్ష్మీ.. మంత్రి పువ్వాడ.. ▪️గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పువ్వాడ. ▪️డబుల్ బెడ్ రూం ఇళ్లకు అదనంగా గృహ లక్ష్మీ పథకాన్ని అందిస్తున్న BRS ప్రభుత్వం. నియోజకవర్గానికి 3వేలు..…

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంబించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.

ఈ సందర్భంగా *ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు కామెంట్స్*..

• ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం.
• ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి. ఇది సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనం.
• రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించాం.
• గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించాం.
• ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం. ఇది గొప్ప రికార్డు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.
• మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది.
• ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ ది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు.
• ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ ది.
• ఈరోజు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు.
• ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో నాకూ భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు. నమస్కారం.

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంబించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు కామెంట్స్..

ఘనంగా మమత సిల్వర్ జూబ్లీ వేడుకలు

Khammam/14.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఘనంగా మమత సిల్వర్ జూబ్లీ వేడుకలు.. మమత మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా Combined Annual Day వేడుకలు మమత కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. మమత వైద్య…

ఖమ్మం ప్రెస్మీట్లో హాట్ కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు

తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు ఆర్టీసీని ప్రభుత్వం లో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. నా ఆర్టీసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన…

ఒకేరోజు మూడు బిగ్ ఈవెంట్స్ కి సర్వం సిద్ధమైన ఖమ్మం జిల్లా

Khammam/13.09.2023/తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ వైద్య రంగానికి హబ్ గా నిలువనున్న ఖమ్మం.. ▪️పాత కలెక్టరేట్, R&B కార్యాలయం కలుపుకొని 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తి. ▪️ఈ విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తరగతులు ప్రారంభం..…

శ్రీ గణేష్ మండప విద్యుత్తు వినియోగం చార్జీలు మరియు పోలీస్ పర్మిషన్ రుసుమును పువ్వాడ ఫౌండేషన్ చెల్లిస్తుందని కమిటీ తీర్మానం చేసింది

Dt:12/09/2023 Khammam శ్రీ గణేష్ మండప విద్యుత్తు వినియోగ చార్జీలను మరియు పోలీస్ పర్మిషన్ రుసుమును పువ్వాడ ఫౌండేషన్ చెల్లిస్తుంది – సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్. ఖమ్మం నగరంలో ఏర్పాటుచేసిన శ్రీ గణేష్ మండపాల విద్యుత్ వినియోగచార్జీలను మరియు మైక్…

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదగాలి

ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు ఖమ్మం : ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు ఆధ్వర్యంలో మహాసేన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మయూరి సెంటర్ నుండి మంచుకొండ వరకు విజయోత్సవ…

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదగాలి

ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు ఖమ్మం : ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు ఆధ్వర్యంలో మహాసేన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మయూరి సెంటర్ నుండి మంచుకొండ వరకు విజయోత్సవ…

భద్రాది కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు పాల్గొన్నారు

Kothagudem/09.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ భద్రాది కొత్తగూడెం జిల్లా సిటీ రూ.35.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

You missed