VNB TV NEWS kmm vempatti Naidu staff reporter
ఖమ్మం, జూలై 25: మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక కాల్వఒడ్డు వద్ద మున్నేరు ఉధృతిని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా…
