ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
వి ఎన్ బి న్యూస్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం బడ్జెట్ హోటల్ నందు జరిగిన జిల్లా ఆర్య వైశ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…
పేదల ఆత్మగౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి పువ్వాడ
పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.. ▪️పేదల ఇళ్లకు పట్టలు కల్పించడం ఇదే తొలిసారి. ▪️మీ జాగా ను మీకే ఇస్తున్నాం.. ▪️ఒకే డివిజన్ లో 424 మందికి పట్టాలు.. పేదలకు శాశ్వత నివాస యోగ్యం కల్పించి, వారి ఆత్మగౌరవం…
కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ మంత్రి పువ్వాడ అజయ్ చేతులతో చెక్కులు పంపిణీ
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు.. ▪️కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ.. ▪️117 మందికి రూ.1.17కోటట్లు, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ.. ▪️లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పువ్వాడ. పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్…
హైదరాబాదులో పాస్టర్ రాజేష్ గారితో ముచ్చటిస్తున్న మంద సంజీవరావు
D-4-5-2023 హైదరాబాదులో జరిగిన జాతీయ ప్రార్థన దినోత్సవం లో క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేష్ రావు గారితో మీ బ్రదర్ మంద సంజీవరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు ఖమ్మం జిల్లా.పాస్టర్స్ ఫెలోషి మహాసేన ఖమ్మం…
నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కోదాడ టూ ఖమ్మం ఫోర్ లైన్ వే నిర్లక్ష్యంగా కొనసాగుతున్న పనులు
నిర్లక్ష్యానికి నిదర్శనం నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు.. పొలిటికల్ పవర్ న్యూస్ 9 మే 3 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర రహదారులు శరవేగంగా పూర్తి అవుతుండగా..జాతీయ రహదారుల పనులు మాత్రం ఒక…
నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీల బృందం మంత్రి పువ్వాడకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీలు
Date 30/04/2023 ఘనంగా ప్రారంభమైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు,అధికార, అనధికార ప్రముఖులుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్…
మేడే సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్మికులకు వరాల జల్లు
కార్మిక, కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం .మంత్రి పువ్వాడ పొలిటికల్ పవర్ న్యూస్ 9 (మే ఒకటో) ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️మే డే ర్యాలీలో పాల్గొని మాట్లాడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, కార్మికుల…
చీమలపాడు బాధితులకు అండగా మంత్రి పువ్వాడ అజయ్
చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. ▪️బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన మంత్రి పువ్వాడ. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ఏప్రిల్ 25 జిల్లా ప్రతినిధి వెంపటి నాయుడు…
