ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలెక్టర్
ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టాం..మంత్రి పువ్వాడ. ▪️కొనుగోలు కేంద్రాలకు 4.03 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం..230 కేంద్రాలు ఏర్పాటు. ▪️రెజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా…
