Category: TELANGANA

సీనియర్ సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పరామర్శ కేటీఆర్

సీనియర్ పువ్వాడ ను పరామర్శించిన మంత్రి కేటిఅర్.. గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న CPI జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి తండ్రి పువ్వాడ నాగేశ్వర రావు గారిని ఐటి,…

BRS party suspend Yojana two numbers pongaleti jupally

రాబోవు ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు – రాబోయే ఎన్నికల్లో గెలిచేదంతా పొంగులేటి టీమే – పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు…

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన 3 టౌన్

హ్యాట్రిక్ కొట్టడమే మన లక్ష్యం.. ▪️మళ్ళీ BRS ను అధికారం లోకి తేవాల్సిన బాధ్యత మనపై ఉంది.. ▪️బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సరికొత్త జోష్‌. ▪️మనం చేసిన పథకాలు విరివిగా చర్చ జరిగేలా చూడాలి.. నగరాభివృద్ధిని వీడియోస్ రూపంలో డివిజన్లలో ప్రదర్శించాలి. ▪️…

బిజెపి హటావో సింగరేణి బచావో మంత్రి పువ్వాడ అజయ్

★బీజేపీ హఠావో సింగరేణి బచావో:- మంత్రి పువ్వాడ ◆సింగరేణిని కాపాడుకుంటాం..మోడీకి గుణపాఠం చెపుతాం:- మంత్రి అజయ్ కుమార్ ◆వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్ ◆బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మహాధర్నా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని…

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Khammam/06.04.2023 For Scroll; కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. ▪️178 మందికి గాను రూ.1.78 కొట్లు.. నేటి వరకు 8106 చెక్కులకు గాను 76.13 కోట్ల పంపిణీ చేయడమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ…

మౌలిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన సి ఎస్ ఆర్ నిధులు

మౌళిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన CSR నిధులు.. రూ.2.40 కోట్ల విలువైన చెక్కును కలెక్టర్ కు అందజేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గతంలో రూ.2 కొట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఆయా…

బలగం సినిమా ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిన దృశ్యాలు

శ్రీ రామకృష్ణ విద్యాలయం లో “బలగం కోమరయ్య” కు ఘన సత్కారం ఖమ్మం : ప్రతి ఒక్కరి నోట పలుకుతూ ప్రశంసలు అందుకుంటున్న సినిమా బలగం . చిన్న సినిమా అయినా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న విశయం మనందరికీ తెలిసిన…

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం జిల్లా కేంద్రంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. ▪️పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది. ▪️పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష…

గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షుడిగా కన్నం ప్రసన్న కృష్ణ ఎన్నుకోవడం జరిగింది

గంగపుత్ర (బెస్త) సంఘం జిల్లా కమిటీ నియామకం ఖమ్మం జిల్లా గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షునిగా కన్నం ప్రసన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి గా దేశ బోయిన మంగారావు, కోశాధికారిగా పెద్దపల్లి సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు దేశబోయిన…

సామ్రాజ్య పట్టాభిషేకానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ భద్రాచలం రాక

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేంచేసి ఉన్న సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 30/3/2023 సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు కలెక్టర్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను సెలవు పందిళ్లను క్యూలైన్లను ప్రసాదాలు లడ్డూలు, పులిహార పరంబరాలని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు