బలగం సినిమా ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిన దృశ్యాలు

శ్రీ రామకృష్ణ విద్యాలయం లో “బలగం కోమరయ్య” కు ఘన సత్కారం ఖమ్మం : ప్రతి ఒక్కరి నోట పలుకుతూ ప్రశంసలు అందుకుంటున్న సినిమా బలగం . చిన్న సినిమా అయినా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న విశయం మనందరికీ తెలిసిన…

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం జిల్లా కేంద్రంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. ▪️పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది. ▪️పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష…

గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షుడిగా కన్నం ప్రసన్న కృష్ణ ఎన్నుకోవడం జరిగింది

గంగపుత్ర (బెస్త) సంఘం జిల్లా కమిటీ నియామకం ఖమ్మం జిల్లా గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షునిగా కన్నం ప్రసన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి గా దేశ బోయిన మంగారావు, కోశాధికారిగా పెద్దపల్లి సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు దేశబోయిన…

సామ్రాజ్య పట్టాభిషేకానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ భద్రాచలం రాక

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేంచేసి ఉన్న సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 30/3/2023 సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు కలెక్టర్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను సెలవు పందిళ్లను క్యూలైన్లను ప్రసాదాలు లడ్డూలు, పులిహార పరంబరాలని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు…

కార్మిక పక్షపాతి మంత్రి పువ్వాడ అజయ్ త్వరలో కానుక

: కార్మికులకు మంత్రి పువ్వాడ అజయ్ కానుక : నాడు నేడు ఎప్పుడూ కార్మిక పక్షపాతి పువ్వాడ : త్వరలోనే జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు నాడైన నేడైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్మికుల పక్షపాతి వారి బాగోగులు సంక్షేమానికి వెన్నుదన్నుగా…

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్

భద్రాద్రిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించారుభద్రాద్రి శ్రీసీతారామ చంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో పలుచోట్ల స్వాగత…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దంపతులు పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులురాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ పుణ్య దంపతులు పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు.భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవంలో పాల్గొని తిరిగి ఖమ్మం వస్తూ మార్గమధ్యంలో పాల్వంచ జగన్నాథపురంలో కొలువైన పెద్దమ్మతల్లిని రవిచంద్ర,…

శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం

రాష్ట్ర ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీరామ నవమి…

Hyderabad/28.03.2023
మెడికల్ కళాశాల అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్..
▪️ఖమ్మం నుండి పాల్గొన్న మంత్రి పువ్వాడ.
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పనులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గారు ఆయా జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ సంభందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖమ్మం జిల్లా నుండి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు.
తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ పేర్కొన్నారు.
ఆయా కళాశాలల్లో 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించేందుకు రంగం సిద్దం చేసినట్లు వెల్లడించారు.
తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని, ఆయా బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ గారి మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల ఎర్పాటు కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, పాత కలెక్టరేట్ భవనంలో తరగతులు నిర్వహించేందుకు తగు ఎర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) నియమాలకు లోబడి తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే ఎర్పాటు చేసినట్లు వివరించారు.

మధిర పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మధిరలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ.. ▪️ట్యాంక్ బండ్, వెజ్ & నాన్ వెజ్ మార్కేట్ ప్రారంభం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ▪️భారీ వాహనాలతో మంత్రి పువ్వాడ కు ర్యాలీతో స్వాగతం పలికిన BRS శ్రేణులు.. మధిర నియోజకవర్గం కేంద్రంలో…

You missed